సర్పంచుల అరెస్ట్ అప్రజాస్వామికం.. సీఎం కేసీఆర్పై ఎంపీలు ధర్మపురి, బండి ఫైర్
ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. తెలంగాణలో సర్పంచుల అరెస్ట్ తీరును ఖండిస్తూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు. మంగళవారం (23.07.2019) నాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMYnnk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JMYnnk
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment