గాంధీ ఆస్పత్రికి మాయరోగం, టిక్కుటక్కుల్లో జూడాలు
హైదరాబాద్ : మొన్న ఖమ్మం కార్పొరేషన్లో విధులు నిర్వహించకుండా టిక్కు టక్కులో మునిగితేలారు ఉద్యోగులు. సేమ్ సిచుయేషన్ గాంధీ దవాఖానకు పాకింది. అక్కడ ఉద్యోగుతైలే ఇక్కడ వైద్యులు. రోగులను చూసుకోవాల్సిన డాక్టర్లు తమ సొంత పనుల్లో మునిగితేలారు. అదీ కూడా క్షణికానందం కోసం టిక్ టాక్ వీడియోలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవడంతో ఎట్టకేలకు సూపరింటెండెంట్ స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JRYSwx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JRYSwx
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment