ఆర్టీసీకి రైట్ చెప్పిన సీఎం కేసీఆర్... కార్మికులు విధుల్లో చేరాలని ఉత్తర్వులు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని చెప్పారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆర్టీసీకి వెంటనే 100 కోట్ల రూపాలయ తక్షణ సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇక కార్మికులకు ఎలాంటీ షరతులు కూడ విధించమని చెప్పారు. మరోవైపు సమ్మెలో భాగంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వంలో లేదా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DlYzWK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DlYzWK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment