కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: హోటల్లో విద్యార్థిపై దుండగులు కాల్పులు..
అమెరికాలో దారుణం జరిగింది. పై చదువుల కోసం వెళ్లిన ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన అభిషేక్ సుదేశ్ భట్ కాలిఫోర్నియా వెళ్లాడు. ఎంఎస్ చదువుతున్నాడు. అక్కడే ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. పనిచేసే చోట అతనిపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అభిషేక్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్సిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZBYJ0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XZBYJ0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment