తమ్మినేనిపై ఫిర్యాదు .. తమ్మినేని సీతారాం స్పీకరా ? లేకా బ్రోకరా ? అన్న కాంగ్రెస్ మహిళా నేత
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయం ప్రవేశం, డిక్లరేషన్పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పై ఓ రేంజ్లో ఫైర్ అయిన తమ్మినేని సీతారాం సోనియాగాంధీలాగా జగన్కు దొంగ సభ్యత్వాలు లేవని, జగన్ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తి అని వ్యాఖ్యలు చేశారు. అసలు తమ నాయకుడిని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు ఏం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37HS7aA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37HS7aA
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment