Posts

Showing posts from January, 2020

జేసీకి జగన్ మరో షాక్ : మొన్న బస్సులు సీజ్.. ఇప్పుడు సిమెంట్ లీజులు రద్దు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో షాక్ ఇచ్చింది. యాడికిలోని జేసీకి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఐదేళ్ల from Oneindia.in - thatsTelugu https://ift.tt/38TE6X4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎస్‌ను పిలిపించాలా?: కృష్ణ కిశోర్ వ్యవహారంలో ఏపీ సర్కారుపై క్యాట్ ఆగ్రహం

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్). ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు బకాయిలు చెల్లింపులో జాప్యం ఎందుకవుతోందని ప్రశ్నించింది. అంతేగాక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించాల్సి ఉంటుందని ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు వెంటనే స్పందించింది. ఆయన వేతనం బకాయిలు హుటాహుటిన చెల్లించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GDh7Dw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిన్న కాపు నేస్తం .. నేడు జగనన్న చేదోడు .. వారికి ఏడాదికి రూ. 10వేల ఆర్ధిక సాయం

ఏపీ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో దూకుడు చూపిస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చెయ్యాలి, ఆర్ధిక భరోసా అందించాలి అన్న ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు . నిన్న కాపు నేస్తం పథకం ద్వారా కాపు మహిళలకు ఐదేళ్ళ పాటు సంవత్సరానికి 15 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uaMNgO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా ఆశలు ఆవిరయ్యాయి.. కోర్టు బయట కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి..

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆశలు ఆవిరయ్యాయని వాపోయారు. అంతేకాదు,దోషుల తరుపు న్యాయవాది తనవైపు వేళ్లు చూపించి.. ఉరిశిక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందని సవాల్ చేసినట్టు ఆరోపించారు. అయితే దోషులకు శిక్ష పడేంతవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S4U6yK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోడీ మా ప్రధాని: పాక్ మంత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మా దేశ వ్యవహారాల్లో మీ జోక్యమెంటంటూ పాక్ మంత్రిపై మండిపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ScARU6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం : చిన్న కారణానికే తల్లిదండ్రులు,సోదరుడిని హత్య చేసిన మైనర్

తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు మూడు మృతదేహాలు కనిపించాయి. అందులో ఇద్దరిని గన్‌తో కాల్చి చంపగా.. ఒకరిని గొంతు నులిమి చంపినట్టుగా పోలీసులు నిర్దారించారు. మధ్యప్రదేశ్‌లోని మాక్రొనియాలో ఈ ఘటన జరిగింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36IShwJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలు

మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీపీలో కలకలం రేపింది. సేవ్ అమరావతి ఉద్యమం పట్ల వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటం.. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలనుకుంటున్న టీడీపీ నేతల్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడే అడ్డుకుంటున్న సందర్భంలో యువ ఎంపీ తీరు చర్చనీయాంశమైంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S9zUvo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెస్టా'రెంట్ ఓపెన్ చేయాలంటే 45 డాక్యుమెంట్స్.. గన్ లైసెన్స్‌కు కేవలం 19 డాక్యుమెంట్స్..'

దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పుల కలకలం గన్ కల్చర్‌పై చర్చకు తెర లేపింది. నిందితుడికి గన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో గన్ లైసెన్స్‌ విషయంలో ఉన్న లొసుగులపై కూడా చర్చ జరుగుతోంది. దీనిపై ఎకనమిక్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌ కోసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/36HKwao viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే: ఇప్పట్లే ఉరి లేనట్లే..

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో పాటియాల హౌస్ కోర్టు సంచలన తీర్పు విధించింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఉరిశిక్ష అమలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. దోషలు తరపు న్యాయవాది కూడా ఈ మేరకు వెల్లడించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSp7hQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెన్సెక్స్ 190..నిఫ్టీ 73 పాయింట్లు : బడ్జెట్ నేపథ్యంలో నష్టాలబాట పట్టిన మార్కెట్లు

ముంబై: శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను విడుదల చేసింది. వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థికలోటు లక్ష్యాలను సడలించాలని ఆర్థిక సర్వే సూచించింది. అయినప్పటికీ శుక్రవారం రోజున మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 12000 పాయింట్ల దిగువకు పడిపోయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ZrjT9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

NCERTలో ఉద్యోగాలు: స్టోర్ కీపర్‌తో సహా పలు ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎడిటర్, స్టోర్ కీపర్ గ్రేడ్ వన్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, కాపీ హోల్డర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OjnNuW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్మీ మొగుడు, పోలీసు పెళ్లాం అక్రమ సంబంధం, ప్రియుడు కాదు మా అన్నయ్య, హోమ్ మంత్రి ఎంట్రీ!

బెంగళూరు: భారతదేశ భద్రత కోసం తాను జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం లేదని, మా కుటుంబం తల ఎత్తుకుని తిరగలేకపోతుందని, మీరే న్యాయం చెయ్యాలని కర్ణాటక హోమ్ మంత్రికి జవాను భర్త ఫిర్యాదు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ZrjCD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రూ.2కే కిలో గోధుమపిండి.. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనాసరే జెండా పాతాలనుకుంటోన్న బీజేపీ.. ఆమేరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ తాయిలాలు సిద్ధం చేసింది. ఉచిత, సబ్సిడీలతో కూడిన అనేక కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది. ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో మేనిఫెస్టోలో ఎలాంటి హామీలుంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ తదితరులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OciHjW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గ్యాంగ్‌రేప్ దోషి రివ్యూ పిటీషన్‌ కొట్టివేత: మైనర్ అనడానికి సాక్ష్యం ఏదన్న సుప్రీం:డమ్మీ ఉరితీత

న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు కామాంధులకు ఇక ఉరి తప్పక పోవచ్చు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురిలో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి పారేసింది. నిర్భయపై అత్యాచారానికి పాల్పడే సమయానికి తాను మైనర్‌నని, అయినప్పటికీ.. ఢిల్లీ న్యాయస్థానం గానీ, సుప్రీంకోర్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Zrii3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus:మహిళల లోదుస్తులు పండ్ల తొక్కలే వారికి మాస్క్‌లు.. చైనాలో మాస్క్‌ల కొరత

చైనా: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో ముందుగా బయటపడ్డ ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు పాకుతోంది. వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ముఖానికి ముసుగు ధరించాలని వైద్యులు సూచించడంతో మాస్క్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. అసలే చైనా... ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు అక్కడ మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SaKlim viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధానిగా నో అంటూనే విశాఖపై జగన్ విషం కక్కారు.. లోకేష్ కామెంట్.. షాక్‌లో ఉత్తరాంధ్ర వాసులు

ఏపీలో టీడీపీ నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజధానిగా విశాఖ నో అంటూనే సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అని నిప్పులు చెరిగారు . ఒక పక్క జీఎన్ రావు కమిటీ నివేదిక చిత్తు కాగితం అంటూనే ఇప్పుడు జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ద్వారా విషం కక్కారని ఆరోపిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/37KpJV1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

New Jurassic World 3 Video Shows Awesome Triceratops Puppet

It’s so cute!!! from CinemaBlend Latest Content https://ift.tt/37Kt4Du via

UK Formally Exits European Union As Brexit Comes Into Force

Britain left the European Union on Friday, ending more than four decades of economic, political and legal integration with its closest neighbours. from NDTV News - Special https://ift.tt/2thp7Hf

"No Issue Bigger Than National Security": Union Minister Amit Shah

Union minister Amit Shah on Friday asserted that there was "no issue bigger than national security" and slammed the opposition parties, saying while the BJP was committed to this aim, the Congress and... from NDTV News - Special https://ift.tt/31bg9YL

The Lakers will honor the life and legacy of Kobe Bryant tonight (10 p.m. ET on ESPN)

null from www.espn.com - TOP https://ift.tt/31ipWMK via

Blake Lively Explains How Her Shattered Hand Injury Ended Up In The Rhythm Section

You've got to hand it to Blake Lively, she's truly dedicated to her craft. from CinemaBlend Latest Content https://ift.tt/2thY7aJ via

New Lion King Video Reveals How Stunning CGI Made Pride Rock

"Be Prepared" to watch your jaw drop. from CinemaBlend Latest Content https://ift.tt/38QZDj4 via

Taylor Swift's Miss Americana: Nikki Glaser Sorry For 'Too Skinny' Insult In Netflix Documentary

Nikki was "horrified" to hear her own voice in the documentary. from CinemaBlend Latest Content https://ift.tt/2UcWkic via

స్పాట్‌లో ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని : జామియా ఘటనపై మాజీ డీజీపీ

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్పాట్‌లో తాను ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని అన్నారు. మోకాళ్లలో షూట్ చేయడం ద్వారా కాల్పులు జరపకుండా అతన్ని అడ్డుకునేవాడినని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GVEEn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్ సీఎం జగన్ బీజేపీకి అనుకూలంగా నాడు పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లుకు ఓటేసి ప్రస్తుతం ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcZWNm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇది గుడ్ న్యూస్. నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ (ఎస్‌డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అసమానత్వం తొలగించడం, వృద్ధి నమోదు చేయడం వంటి కేటగిరీల్లో తెలంగాణ తొలిర్యాంకును సాధించిందని నీతి ఆయోగ్ పేర్కొంది. మొత్తంగా ఆర్థికవృద్ధి కేటగిరీలో తెలంగాణకు 82 పాయింట్లురాగా సమానత్వం from Oneindia.in - thatsTelugu https://ift.tt/31jZTot viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ యూటర్న్: ఆ చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడేమో వ్యతిరేకమని ప్రకటన

జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిరోజులకే జగన్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌,సీఏఏ చట్టాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ లోక్‌సభపక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల కారణంగా దేశంలోని మైనారిటీలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని, ఎన్‌పీఆర్‌లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/37D1HuV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివేకా హత్యకేసు ... సునీతను భయపెట్టాలని చూస్తున్నారా ? జగన్ పై వర్ల ఫైర్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బాబాయి వై ఎస్ వివేకా హత్యకేసు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసులో ఆయన కుమారై సునీత హైకోర్టును ఆశ్రయించిందంటే సోదరి సునీతకు సోదరుడు సీఎం జగన్‌పై నమ్మకం లేదని అర్థమవుతోందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఇక ఈ నేపధ్యంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RG8SNb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలు

పట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై గురువారం కాల్పులు జరిపిన ఘటన సంచలనం రేపిందింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘సీఏఏ వ్యతిరేక నిరసనకారులు దేశద్రోహులు.. వాళ్లను కాల్చిపారేయండి..(దేశ్ కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో)'' అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OaXJ5a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 161 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2020. సంస్థ పేరు: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్పోస్టు పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MBGZ3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా మృతదేహంపై కాషాయజెండా: ‘జామియా’ షూటర్ రామ్‌భక్త్ గోపాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదీ!

న్యూఢిల్లీ: అతని పేరు రామ్‌భక్త్ గోపాల్ శర్మ. వయస్సు 19 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ జిల్లాలోని జెవర్ ప్రాంతానికి చెందిన యువకుడు. దేశ రాజధానికి ఆనుకుని ఉండే జిల్లా ఇది. ప్రస్తుతం గోపాల్ శర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్రబిందువుగా మారింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u4azLx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం .. విరుచుకుపడిన జనసేన

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జనసేన పార్టీ నిప్పులు చెరిగింది. నాడు చంద్రబాబు హయాంలో అన్నిటి రేట్లు పెరిగాయని మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే ఆర్టీసీ , కరెంట్ ను కూడా వదలకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారని ఈ ఐదేళ్ళలో కరెంట్ ,ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు అని సోషల్ మీడియాలో చెలరేగిన సీఎం జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36GJo6H viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం: రూ.100 నుంచి 150 వరకు..!

న్యూఢిల్లీ: వంటగ్యాస్ ధరలు లేదా ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరగనున్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు క్రమంగా వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ పెంపు పెద్దగా అనిపించలేదు కనిపించలేదు. జూలై నుంచి జనవరి మధ్య సబ్సీడీ వంట గ్యాస్ ధరలు సగటున 10 రూపాయలు పెరిగింది. ఇదిలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FGiRW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత.. కాల్పులకు ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లో నిందితుడు

న్యూఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జామియా ప్రాంతంలో రాంభగత్ గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో గోపాల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జామా మసీదు ఎంట్రీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWB6uK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రదర్శనకారులపై రామ్ భగత్ గోపాల్ శర్మ అనే యువకుడు కాల్పులు జరపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఐ నిప్పులు చెరుగుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XAbIV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదం

కొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కోర్టులో పోలీసు బేడీలతో చూసి తట్టుకోలేక ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది. వీళ్లిద్దరి అంత్యక్రియలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో జనం పాలుపంచుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RG8OwV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్‌కు లేఖ..!

బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్నాల పట్ల కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంగ్లీషులో విద్యాబోధన కొనసాగించే పరిస్థితుల్లో కన్నడ భాష మనుగడ ఉనికి ప్రశ్నార్థకమౌతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్‌కు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GCrRC7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో పెన్షన్ లబ్దిదారుల లొల్లి, 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్.. రీజన్ ఇదే!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథకం విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి. అయితే కొత్త మార్గదర్శకాలతో ఊహించని చిక్కు ఇప్పుడు పెన్షన్ లబ్దిదారులను నిద్ర పోనివ్వటం లేదనే భావన వ్యక్తమవుతున్నది.   from Oneindia.in - thatsTelugu https://ift.tt/318eD9L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్

సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును సమత కుటుంబసభ్యులు, గ్రామస్తులు స్వాగతించారు. వీలైనంత తర్వగా దోషులను ఉరి తీయాలని వారు కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా కోర్టు తీర్పుపై స్పందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36K6N7g viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడ్జెట్‌కు ముందు బ్యాంకుల బంద్, వేతన సవరణ కోసం పట్టు, 20 శాతం పెంచాలని సమ్మె..

వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం నుంచి రెండురోజులపాటు ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన సిబ్బంది ఆందోళన చేపట్టనున్నారు. దీంతో రెండురోజుల పాటు లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. 2017 నవంబర్ తర్వాత తమకు వేతన సవరణ చేయలేదని బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GzSOX4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Why Linda Hamilton Wanted Sarah Conner To Be Fat In Terminator: Dark Fate

Linda Hamilton is truly dedicated to shocking her audience. from CinemaBlend Latest Content https://ift.tt/2u3NXuF via

Paul, Westbrook top All-Star Game reserves

Chris Paul and Russell Westbrook headline the All-Star Game reserves chosen by the league's coaches. Donovan Mitchell, Rudy Gobert, Brandon Ingram, Bam Adebayo, Jayson Tatum and Domantas Sabonis were first-time selections. from www.espn.com - TOP https://ift.tt/2uQJJq4 via

NBA shot chart trivia: Can you guess that All-Star?

Here we go: 15 multiple-choice questions on the All-Stars and snubs. Shoot your shot. from www.espn.com - TOP https://ift.tt/2uJwqbg via

Could The Uncut Gems Guys Make A Pee-Wee Herman Movie? Here's The Wild Behind-The-Scenes Story

The Safdie Brothers are considering a dark Pee-wee project. from CinemaBlend Latest Content https://ift.tt/3aZ9XHy via

Why The Star Trek Movies Don't Need To Return To The Kelvin Timeline

It's time to put the Kelvin Timeline to bed. from CinemaBlend Latest Content https://ift.tt/2uP2N8c via

Grieving Pelinka: Bryants' legacies will live on

Rob Pelinka said the legacies of his 'best friend' Kobe Bryant and 'sweet goddaughter' Gianna "will live on -- and gain even more power and influence." from www.espn.com - TOP https://ift.tt/2S2kERg via

కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా.. కీలక మలుపు అంటున్న సైంటిస్టులు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ నివారణకు మందును కనిపెట్టేందుకు సైంటిస్టులు పరిశోధనల్లో మునిగిపోయారు. వైరస్‌ పరిణామ క్రమం,వ్యాధి నిర్దారణ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న డొహెర్టి ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించారు. కరోనా నివారణపై పోరాటంలో ఇది కీలక అడుగుగా నిలిచిపోతుందన్నారు. కరోనా వైరస్ సోకిన ఓ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RA2Ttw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?

కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.. ఒకడి తర్వాత ఇంకొకడు పిటిషన్లు దాఖలు చేస్తూ.. చావును నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు.. నలుగురు నిందితుల్లో ఒకడైన వినయ్ వర్మ బుధవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ న్యాయ తతంగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u1D8Jp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్, కేటీఆర్‌ల పతనానికి నాంది అక్కడే: బీజేపీ భయం పట్టుకుందని ఏకిపారేసిన లక్ష్మణ్

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు భారతీయ జనతా పార్టీ అంటే భయమని.. అందుకే తమకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో గెలిచిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t45nGW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేటీఆర్‌కు కొత్త సమస్య.. కొత్తగా గెలిచిన మున్సిపల్ సభ్యులకు హెచ్చరిక..

టీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత నంబర్.2 స్థానం కేటీఆర్‌దే అన్న విషయం సందర్భం వచ్చిన ప్రతీసారి పార్టీ వర్గాలు చెబుతూనే ఉన్నాయి. కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అని చాలామంది బలంగా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు,సీఎంగా కేసీఆర్ తప్పుకుని కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఆ ఊహాగానాలను ఎన్నోసార్లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tcNeac viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్ విజయమ్మ కోసం పంచెల బ్యాచ్.. వాల్తేరు కబ్జాకు సీఎం జగన్ కుట్ర.. బోండా ఉమ ఫైర్

విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూదందా కోసమే అక్కడ రాజధాని ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ చెప్పిన నిజాల్ని ప్రభుత్వం బయటికి రానివ్వలేదని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మొదట్లో అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్.. సడెన్ గా రాజధాని కమిటీలు ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ తల్లి విజయమ్మ పేరును ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  from Oneindia.in - thatsTelugu https://ift.tt/37BQ07V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది.. బినామీ ఆస్తుల కోసమే ఉద్యమాలు : కన్నబాబు

అభివృద్ది వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని సీఎం జగన్ కోరుకుంటున్నారని.. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతీ దానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్దిని చంద్రబాబు ఇంకెంతకాలం అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. అభివృద్ది వికేంద్రీకరణ,మండలి రద్దులను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCnD3V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ ఓ రౌడీ పార్టీ ... ఏపీలో జగన్ టార్గెట్ గా రంగంలోకి కాంగ్రెస్

ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు . ఇప్పటికే బీజేపీ, జనసేన , టీడీపీలు వైసీపీపై మాటల దాడిని కొనసాగిస్తుంటే, కొత్తగా కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఇటీవల ఏపీసీసీ బాధ్యులుగా బాధ్యత చేపట్టిన నాయకులు వైసీపీ సర్కార్ పై, అలాగే జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gua4Nw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

FCIలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఈ పోస్టులకు అప్లయ్ చేయండి

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనో గ్రేడ్-2, టైపిస్టు, అసిస్టెంట్ గ్రేడ్-2 మరియు గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O3c0AL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రతన్ టాటాకు నారాయణమూర్తి పాదాభివందనం: గ్రేట్ లెజెండ్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

ముంబై: వారిద్దరూ పారిశ్రామిక దిగ్గజాలు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులు. వారే ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. తాజాగా చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నేపథ్యంలో వీరిద్దరి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓ కార్యక్రమంలో రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RYsOKh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొంటే కఠిన చర్యలు: ఐఐటీ బాంబే హెచ్చరిక

ముంబై: జాతివ్యతిరేక కార్యక్రమాల్లో లేదా సామాజిక వ్యతిరేక కార్యక్రమాల్లో తమ విద్యార్థులు పాల్గొనరాదని ఐఐటీ బాంబే ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే జాతి వ్యతిరేక కార్యక్రమాలు, సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏమిటనేదానిపై ఐఐటీ బాంబే పాలనా వర్గం స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థులందరికీ 15 పాయింట్లతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcnFBf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అభివృద్ధి వైపు: జమ్మూ కశ్మీర్‌లో ఇన్వెస్టర్స్ మీట్.. 7500 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ చాలావరకు మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆగష్టు 5న పార్లమెంటులో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఆపై రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఇకపై జమ్మూ కశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. ఇక పెట్టుబడులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t8BXrp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా ఎఫెక్ట్: మేడారం జాతరలో హైఅలర్ట్.. పుకార్లు నమ్మొద్దు.. మంత్రి ఈటల

శ్వాస పీల్చడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదకర కరోనా వైరస్ ఇప్పుడు మనను కూడా భయపెడుతోంది. చైనా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారన్న వార్త దావానలంలా వ్యాపించింది. అయితే టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న స్థాయిలో వైరస్ ప్రభావం లేదని, తెలంగాణలో ఇప్పటిదాకా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8iRZH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లంచం అడిగారని బాధితుడి ఆరోపణ .. చెప్పుతో కొట్టిన ప్రభుత్వాధికారిణి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ వ్యక్తిపై కంటోన్మెంట్ కు చెందిన ప్రభుత్వాధికారిణి చెప్పుతో దాడి చెయ్యటం సంచలనం గా మారింది. తన కాలికున్న చెప్పు తీసి అందరూ చూస్తుండగా ఇష్టం వచ్చినట్లు ఆమె సదరు వ్యక్తిని కొట్టారు . లంచం ఇవ్వనందుకు తనపై ఆ అధికారిణి చెప్పులతో దాడి చేసిందని బాధిత వ్యక్తి ఆరోపిస్తే తాను from Oneindia.in - thatsTelugu https://ift.tt/36BSJga viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యూటర్న్ బాబు.. చెన్నై, ముంబై, కొచ్చి రాజధానులే కదా? విశాఖ సైక్లోన్ ఏరియా కామెంట్లపై బొత్స

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతారని గుర్తుచేశారు. అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేపడితే జీఎన్ రావు కమిటీ, బీసీజే కమిటీలు ఇచ్చిన రిపోర్టులను బోగీ మంటల్లో పడేసి కాల్చివేయాలని కోరారన్నారు. ఆ సమయంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను కూడా ప్లే చేశారు. ఈ రోజు పత్రికలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/37DxdsP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Sailajanath: పీసీసీకి కొత్త రక్తం: పూర్వ వైభవాన్ని తేవడమే లక్ష్యం: బాధ్యతలను స్వీకరించిన శైలజానాథ్

విజయవాడ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ శైలజానాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులుగా మస్తాన్ వలి, తులసీరెడ్డి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు తరలివచ్చారు. వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQQqJt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అలా చెప్పినవాడెవడో.. : మూడు రాజధానులపై జీఎన్ రావు కీలక వ్యాఖ్యలు

అభివృద్ది వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని జీఎన్ రావు కమిటీ ఛైర్మన్ జీఎన్ రావు అన్నారు. 13 జిల్లాలను విశాఖ,ప్రకాశం,ఏలూరు,కడప నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ది వికేంద్రీకరణ సూచించామన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను సముద్ర తీరానికి దూరంగా పెట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. విశాఖ-విజయనగరం మార్గంలో భవనాలు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పామన్నారు. ప్రాంతీయ అసమానతలు తగ్గించేలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t71dhz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Annual Traffic Index: ట్రాఫిక్‌తో నరకయాతనే.. ప్రపంచంలోనే బెంగళూరు టాప్‌, మరో 3 నగరాలు కూడా

ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్... మెట్రో నగరాల్లో ఉదయం, సాయంత్రం వెళ్లాలంటే వెన్నులో వణుకు. గంటల తరబడి జర్నీ చేయాల్సిందే. ప్రపంచంలో ఎక్కువ ఏ నగరంలో రద్దీ ఉందనే అంశంపై 'టామ్ టామ్' అనే వాహనాల నావిగేషన్ సంస్థ సర్వే చేసి. వార్షిక రద్దీ సూచికను విడుదల చేసింది. అయితే అందులో మనదేశానికి చెందిన నాలుగు నగరాలు ఉండటం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RArcHv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!

పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహకర్త, సీనియర్ నాయకుడు ప్రశాంత్ కిశోర్‌ను బహిష్కరించడానికి కారణమైంది. ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఆయనకు వత్తాసు పలికిన పవన్ వర్మను కూడా సాగనింపింది పార్టీ అగ్ర నాయకత్వం. ఈ మేరకు జేడీయూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ltr0w viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బడ్జెట్ వేళ రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన.. ప్రయాణికులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..

ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టేలా కాకిరిబీకిరిగా అరిచేవాళ్లు.. కన్నూమిన్నూ కానక అసభ్య, అనుచిత చర్యలకుదిగేవాళ్లు.. రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. రైలులో ప్రయాణిస్తూ ఇతరులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేసే వ్యక్తులపై నిషేధం విధించే దిశగా రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38OHouF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Why Disney Needs To Do A Live-Action Hercules Remake ASAP

Disney has a lot of live-action remakes of its animated classics in the works, but the 1997 film seems like it's being left out. Here's why Disney needs to hurry up and bring Hercules to live-action. from CinemaBlend Latest Content https://ift.tt/2uI234Y via

Donald Trump To Visit Sabarmati In February: Vijay Rupani

US President Donald Trump will visit the Sabarmati Riverfront in Gujarat during his India trip in February, the state Chief Minister Vijay Rupani said on Wednesday. from NDTV News - Special https://ift.tt/37DiwpH via

Lakers' Vogel: Tragedy has 'brought us closer'

Coach Frank Vogel says the Lakers have been brought "closer together" following the tragic death of Kobe Bryant and eight others Sunday and that getting back to basketball will be "therapeutic." from www.espn.com - TOP https://ift.tt/312yZkI via

Donald Trump To Visit Sabarmati In February: Vijay Rupani

US President Donald Trump will visit the Sabarmati Riverfront in Gujarat during his India trip in February, the state Chief Minister Vijay Rupani said on Wednesday. from NDTV News - Special https://ift.tt/37DiwpH

స్థానిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ: ‘అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ, రైతులకు అండగా మేము..’

అమరావతి: భారతీయ జనతా పార్టీతో జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NQyYa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రశాంత్ కిషోర్‌కు భారీ షాక్.. జేడీయూ నుంచి గెంటివేతకు రంగం.. నితీశ్ సీరియన్ వార్నింగ్

తన చతురాత్మక వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలకు ప్రాణంపోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) నుంచే గెంటివేతకు రంగం దాదాపు సిద్ధమైంది. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్లు చేయడంతోపాటు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న పీకేతీరును జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3114IT8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..

అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్ అని విమర్శించారు. ఆయనలా దిగజారి మాట్లాడేందుకు తమ సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదని.. ఇక రాజధానిని ఎలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aL6vR3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు.. అప్పటిదాకా నిద్రపోను.. ఎంపీ కోమటిరెడ్డి విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తాన్నీ జైలుకు పంపేదాకా నిద్రపోనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలు, చీకటి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), విజిలెన్స్‌కు అందజేస్తానన్నారు. దీపిపై పార్లమెంట్ లోనూ పోరాడుతానని, చేసిన నేరాలకు వాళ్లంతా ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RU3XHG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2002 సర్దార్‌పుర అర్లర్ల కేసు: దోషులకు బెయిల్, సామాజిక సేవ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్‌పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు గుజరాత్‌లోకి ప్రవేశించరాదని పేర్కొంది. మొత్తం 17 మంది దోషులను రెండు గ్రూపులుగా విభజించిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ గ్రూపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు, మరో గ్రూప్‌ను జబల్పూర్ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aOVY7q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశాఖలో భారీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్దం.. తహశీల్దార్ కార్యాలయాల్లో అధికారుల హడావుడి..

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నేపథ్యంలో భారీ ల్యాండ్ పూలింగ్‌కు ప్రభుత్వం సిద్దమైంది. విశాఖ చుట్టుపక్కల 10 గ్రామాల్లో 6వేల ఎకరాల సేకరణకు జీవో.72 జారీ చేసింది. జీవో ప్రకారం సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయనున్నారు. దీంతో ఆ మండలాల పరిధిలోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tVluHe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైఎస్సార్‌కు జగన్ వెన్నుపోటు.. మండలి రద్దుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా ఏకంగా శాసన మండలినే రద్దు చేసిన సీఎం జగన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. మూడు రాజధానుల విషయంలోగానీ, మండలి రద్దుపైగానీ వైసీపీ చెబుతోన్న కారణాలు అర్థంలేనివని, జగన్‌వి ముమ్మాటికీ పిచ్చి తుగ్లక్ చర్యలేనని మండిపడింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uIiRsh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని అమరావతి కోసం కృష్ణా నదిలో జలదీక్ష..నల్ల బెలూన్లతో నిరసన

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో రాజధాని అమరావతి ప్రాంతం మార్మోగుతుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RWVinF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

‘కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే! మున్సిపల్ ఎన్నికల్లో సిగ్గులేకుండా..: ఈ కోమటిరెడ్డి వదలిపెట్టడు’

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పశువులకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే మండిపడ్డ ఆయన.. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3gBGJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశద్రోహులు తినాల్సింది బుల్లెట్లే.. బిర్యానీలు కాదు.. అనురాగ్ ఠాకూర్‌కు సీటీ రవి సమర్థన..

‘‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తున్నవాళ్లంతా దేశద్రోహులే.. వాళ్లపట్ల కనికరం అవసరమేలేదు. నిలబెట్టి నిలువునా కాల్చిపారేయండి.. తుపాకి తూటాలతో తూట్లుపొడిచేయండి..‘‘ అంటూ సీఏఏ అనుకూల ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కు సొంతపార్టీలో మద్దతు పెరుగుతోంది. కర్నాటక మంత్రి సీటీ రవి ఏకంగా ట్విటర్ లోనే దీనిపై ఇంకా సంచలనరీతిలో స్పందించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Olq34X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఉంది రాక్షసరాజ్యం.. ప్రజారాజ్యం కాదు : యనమల

ఏపీలోని వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మండలి రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RVwFHV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తొలి అడుగు : ఆ మూడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి పెంపు

రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(గుడా),తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(తుడా),అనంతపురం-హిందూపూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(అహుడా) పరిధులను పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుడా పరిధిలో కొత్తగా మరో 4 పట్టణ స్థానిక సంస్థలు,236 గ్రామాలను చేరుస్తున్నట్టు పేర్కొంది. దీంతో గుడా పరిధి 4388చ.కి.మీకి విస్తరించింది. అలాగే నగరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u07BaK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CTET నోటిఫికేషన్: టీచర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ ఫిబ్రవరి 24, 2020 సంస్థ పేరు: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్పోస్టు పేరు: సీటెట్జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగాదరఖాస్తుకు చివరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/37AEg5x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఐ కోర్టులో జగన్ హాజరుపై హైకోర్ట్ లో విచారణ ..హైకోర్టు ఏం చెప్పిందంటే

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . ఇక ఈ నేపధ్యంలో తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల ను నిర్వహించే నిమిత్తం వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేశారు సీఎం జగన్ మోహన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aI42qi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దేశ ద్రోహం కేసు : జేఎన్‌యూ మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్ బీహార్‌లో అరెస్ట్..

అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)మాజీ విద్యార్థి శార్జిల్ ఇమామ్‌పై ఐదు రాష్ట్రాల్లో దేశ ద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని జెహానాబాద్‌లో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వెలుగుచూసినప్పటి నుంచి ఇమామ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRAwyi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: భారతీయులు, విద్యార్థులను తరలించడానికి చైనాకు ప్రత్యేక విమానం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులను స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా- ఓ ప్రత్యేక విమానాన్ని వుహాన్ సిటీకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణియన్ జైశంకర్ తెలిపారు. దీనికోసం బీజింగ్‌లోని from Oneindia.in - thatsTelugu https://ift.tt/38M1Egt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంట్లో మహిళలు, కూతుళ్లపై అత్యాచారం చేసి చంపేస్తారు: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. పలువురు బీజేపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2voCFBn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

18 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు? డుమ్మాలపై సీఎం సీరియస్? ఓటింగ్‌కు రాకపోడానికి కారణాలేంటి?

మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ కు దూరంగా ఉన్న 18 మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఆ 18 మందీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని, సీఎం జగన్ మూడు రాజధానుల విధానంపై నిరసనగానే ఓటింగ్ లో పాల్గొనలేదని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యేల గైర్హాజరుపై జగన్ కూడా సీరియస్ అయ్యారని, వాళ్లపై చర్యలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uEkpng viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇదేనా విద్యా విప్లవం: ఢిల్లీ స్కూలు వీడియోను పోస్టు చేసిన అమిత్ షా.. కేజ్రీపై విమర్శలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో హీట్ కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా నాయకుల మధ్య కనిపిస్తున్నాయి. గతవారం ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల మధ్య సవాల్ ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Mao6a viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో గెలిచాక ఇక్కడ కలిసి పనిచేయడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. కానీ టీఆర్ఎస్ చెప్పినట్టు వందకుపైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసిందని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Zbuca viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Joker Director Didn’t Realize How His Movie Would Touch People Regarding Mental Health Issues

Todd Phillips opens up about what Joker means to fans. from CinemaBlend Latest Content https://ift.tt/2GymUtY via

Uddhav Thackeray Praises Devendra Fadnavis For State Development

Maharashtra Chief Minister Uddhav Thackeray on Tuesday praised his predecessor Devendra Fadnavis and Union minister Nitin Gadkari, both BJP leaders, for initiatives taken by them for development of... from NDTV News - Special https://ift.tt/2TZGZBz via

Uddhav Thackeray Praises Devendra Fadnavis For State Development

Maharashtra Chief Minister Uddhav Thackeray on Tuesday praised his predecessor Devendra Fadnavis and Union minister Nitin Gadkari, both BJP leaders, for initiatives taken by them for development of... from NDTV News - Special https://ift.tt/2TZGZBz

శాసనమండలి రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన: జనసేన బలోపేతం కోసం ఇలా ముందుకు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మండలి రద్దు సవ్యమైన చర్య కాదని ఆయన అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ZVuXe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బీజేపీనే జనసేనతో కలిసింది.. అధికారంపై ఆశ లేదు.. ఆధార్ కార్డులాంటిలే ఎన్ఆర్‌సీ: పవన్ కామెంట్స్

దేశ ప్రయోజనాల కోసం పాటుపడే తత్వం, జాతినిర్మాణానికి అవసరమైన భావజాలం జనసేనకు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ అంశాలను అర్థం చేసుకున్న తర్వాత జాతీయ పార్టీ బీజేపీనే జనసేనతో కలిసి నడవాలని నిర్ణయించుకుందని, ఆ మేరకే పొత్తుపెట్టుకున్నామని వివరించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ముస్లిం సముదాయాలతో ప్రత్యేకంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RWUaAz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం ఇదే.. ఏపీ బీజేపీ నేతల కీలక ప్రకటన..

ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం జగన్ స్వయంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్ చేపట్టగా.. 132 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/30W85uG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కీలక సమయంలో సభలో లేని వైసీపీ ఎమ్మెల్యేలు: ఏమయ్యారంటూ సీఎం జగన్ సీరియస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానానికి అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది. శాసనసభలోని సభ్యులంతా మండలి రద్దు తీర్మానానికి మద్దతు పలికారు. అయితే, కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా సభకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GqAtvJ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉమ్మడి నిజామాబాద్ లో అన్ని పీఠాలు గులాబీలవే ... టీఆర్ఎస్ ప్రజాస్వామ్య ఖూనీ చేసిందన్న ఎంపీ అరవింద్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఒక కార్పోరేషన్ మేయర్ తో పాటు 6 మున్సిపాలిటిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను క్లీస్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. నిజామాబాద్ కార్పోరేషన్ లో మెజారిటి రాకపోయినా ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల సహకారంతో మేయర్ పదవిని దక్కించుకుంది. ఆర్మూర్, కామారెడ్డీ, బోధన్ మున్సిపాలిటిల్లో చైర్మన్ పదవులు ముందుగా ప్రచారంలో ఉన్న వారికి కాకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RWdSfw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసింది

ఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అన్నంత పని చేసి చూపించింది. మండలి రద్దుతో వైసీపీకి కూడా నష్టం అని చెప్పినా వినకుండా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gqints viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్

తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ శాతం పెరిగే అవకాశం ఉందికాబట్టి ఆమేరకు అనుగుణంగా పట్టణాలను తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని, అందుకోసమే కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయన తెంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vlNAvD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గెలుపొందిన అభ్యర్థులకు ప్రలోభాలు..! టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి..!!

హైదరాబద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ప్రధానంగా అధికార గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మద్య వివాదాన్ని రగిలిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. మున్సిపల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CpgEa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం

అమరావతి: శాసనమండలికి ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఇది మండలికి సంబంధించిన అంశం కాదన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aOqsGj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల నేపధ్యంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మాత్రం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2oMzo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన పట్టణ ప్రజలకు పార్టీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నానని, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసి చూపించి రుణం తీర్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లకు మేయర్, మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/36BGArK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఒళ్లు గగుర్పొడిచే వీడియో: పులి నోట్లో ఉన్న ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..!

మహారాష్ట్ర: పులి అంటే భయపడని వారు ఎవరుండరు చెప్పండి. సర్కస్‌లలో శిక్షణ పొందిన పులులను చూస్తే కూడా భయపడతాం. అలాంటిది ఏకంగా పులే మన ఎదురుగా వచ్చి నిలబడితే అంతే అది చంపక్కర్లేదు. ఆ భయానికే గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడు ఓ కథ వినే ఉంటాం. ఓ ఇద్దరు స్నేహితులు అలా నడుచుకుంటూ వెళుతుంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RSYJf9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Rapaka Varaprasad: శాసన మండలి రద్దుకు మద్దతు: పెద్దల సభ పేరుతో అడ్డుకుంటున్నారు: రాపాక

అమరావతి: జనసేన పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ తీర్మానానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/38JOCQF viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడు

ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్‌ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.. రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లు ఉంది అని నిమ్మల రామానాయుడు ఎద్దేవాచేశారు. కూచిపూడి నాట్యకారిణిలా మడమా తిప్పుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 5కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మండలిపై సీఎం హత్యా యత్నం చేశారని ఆయన విరుచుకుపడ్డారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tTEMNi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టైముంటే చదవాలా? ఇంట్రెస్ట్ లేదు.. గిఫ్టును తిప్పిపంపిన ప్రధాని మోదీ.. ఇప్పుడేం చేద్దాం?

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పంపిన స్పెషల్ గిఫ్టును ప్రధాని నరేంద్ర మోదీ తిప్పిపంపారు. అమెజాన్ ద్వారా 'క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో డెలివరీకి వచ్చిన 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం సోమవారం తిరస్కరించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్ లో తెలిపింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t1CNWR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో ఘోర ప్రమాదం: పర్వత శ్రేణులపై కుప్పకూలి.. పేలిపోయిన విమానం..!

కాబూల్: అమెరికాలోని లాస్ఏంజిలిస్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ స్టార్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబె బ్రియాంట్, ఆయన కుమార్తె దుర్మరణం పాలైన దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే మరో విమాన ప్రమాదం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో విమానంలో 83 from Oneindia.in - thatsTelugu https://ift.tt/30VBgOq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ ఎన్నికలలో ఆ పని చెయ్యండి చాలు ... అమిత్‌ షాకు కౌంటర్‌ వేసిన ప్రశాంత్‌ కిషోర్‌

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు జేడీయూ నేత కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కు ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు . ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలపై అంతే ఆగ్రహంతో ఈవీఎం బటన్‌ను నొక్కి బీజేపీకి ఓటేసి ప్రతిఘటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U3UCj1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

150 ఏళ్ల శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం, నమ్మించి మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం !

బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నేలమట్టం చేశారు. ఎంతో పురాతణ ఆలయంలో ఇంత కాలం ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న శ్రీ ఆంజనేయస్వామి భక్తలు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైలు మార్గం ఏర్పాటు చెయ్యడానికి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RV0N6i viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎంను కాల్చిచంపినా తప్పులేదు.. కూతురి బండారమూ బయటపెడతా.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో దారుణాలు

అభివృద్ధి పేరుతో తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి లాక్కొచ్చి పంజాగుట్ట చౌరస్తాలో మెట్రో పిల్లర్‌కు కట్టేసి కొట్టినా తప్పులేదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోమవారం మరోసారి అధికార పార్టీపై ఆయన అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నదని వాపోయారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vlNvrP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు చెప్పిందే మేం చేస్తున్నాం: సిద్ధాంతపరంగా మండలి వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం: ధర్మాన

అమరావతి: శాసన మండలి వ్యవస్థకు తెలుగుదేశంగా పార్టీ వ్యతిరేకమని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. మండలి వ్యవస్థను తాము వ్యతిరేకమని, అధికారంలోకి వస్తే.. దాన్ని రద్దు చేస్తామంటూ ఇదివరకు చంద్రబాబు నాయుడు నిండు సభలో ప్రకటించారని చెప్పారు. మండలి వ్యవస్థ అవసరం లేదంటూ నాడు చంద్రబాబు చేసిన సూచనలను తాము ఇప్పుడు అమలు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tU5Bku viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజకీయ ప్రాధాన్యత..ఆర్థిక సహకారం: బోడో శాంతి ఒప్పందంపై ప్రభుత్వం సంతకాలు

న్యూఢిల్లీ: అస్సాంలోని తీవ్రమైన తిరుగుబాటు సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోరోలాండ్‌తో ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. బోరోలాండ్‌కు రాజకీయ సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొంది. ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఉద్యమం జరుగుతోంది. ఈ ఒప్పందంపై ఆల్‌బోడో స్టూడెంట్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30XiiqN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలి కాదు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేయి..వంగవీటి సవాల్, పిరికిపంద చర్య అంటూ కేశినేని

శాసనమండలి రద్దుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఏపీ కేబినెట్ సమావేశం లో మండలి రద్దుకు కేబినెట్ ఆమోదించింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. రద్దు తీర్మానంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జగన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYIqQv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హెలికాప్టర్ ఇప్పిస్తే జగన్ దగ్గరికొస్తానన్నా. కేంద్రం కూడా ఒప్పుకోదు: అచ్చెన్నాయుడు మండిపాటు

''రాష్ట్రంలోనేకాదు.. దేశంలో ఏఒక్కరైనా.. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో చెబితే మేం సంతోషిస్తాం. గురువారం తర్వాత మూడ్రోలు గ్యాపిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హడావుడిగా అసెంబ్లీని ప్రారంభించారు. ఐదు నిమిషాలు తిరక్కముందే బీఏసీ సమావేశం కోసం సభను వాయిదా వేశారు. సరిగ్గా 11:13 గంటలకు.. బీఏసీ సమావేశానికి రావాలంటూ నాకు ఫొనొచ్చింది. ఒక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gubisa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెలెక్ట్ కమిటీలపై తలోమాట.. చైర్మన్ నుంచి లేఖ రాలేదట.. మండలి బులిటెన్‌పై టెన్షన్

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మూడ్రోజుల గ్యాప్ తర్వాత సోమవారం మండలి మొదలైన వెంటనే కమిటీల ప్రకటన ఉంటుందని, ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలంటూ చైర్మన్ షరీఫ్ ఆదివారమే అధికారులకు లేఖలు రాసిపంపారని వార్తలు ప్రసారమయ్యాయి. టీడీపీ నేతలు కూడా దీన్ని ఖరారు చేశారు. కానీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/312vHxW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వచ్చే ఐదేళ్లలో సునామీ: ఏపీ ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sXuF9F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వైరస్ ఎఫెక్ట్ : చైనాలో వన్యప్రాణి విక్రయాలపై నిషేధం..

కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తుండటంతో చైనా అప్రత్తమైంది. కరోనా వైరస్ సోకినవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో దేశంలో వన్యప్రాణుల మాంస విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధించింది. కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశం బయటపడేంతవరకు వన్యప్రాణుల విక్రయాలపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. వుహాన్ అనే పట్టణంలోని వన్యప్రాణుల మాంస విక్రయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/38GOuBn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిజామాబాద్ ‘మేయర్’:తేల్చేసిన ఎంపీ అరవింద్, కేసీఆర్‌కు సవాల్, భోధన్‌కు ఎంఐఎం పట్టు?

నిజామాబాద్: తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9 కార్పొరేషన్లలో దాదాపు అన్నింటినీ టీఆర్ఎస్ ఖాయం చేసుకుంది. అయితే, ఒక్క నిజామాబాద్‌లో మాత్రం ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మేయర్ పదవికి కావాల్సినంత బలం రాలేదు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మేయర్ పదవిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sYait0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

హీరో ప్రభాస్‌తో వైసీపీ కీలక నేత.. బీజేపీ నేతలతో కలిసి విందు.. ఫొటోలు వైరల్..

పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీనే అయినా పాలిటిక్స్‌తో సంబంధం లేదని.. ఆ దిశగా ఏనాడూ ఆలోచించలేదని హీరో ప్రభాస్ ఇప్పటికి చాలా సార్లు చెప్పుంటారు. ఈ వార్త కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిందేమీ కాదు. రకరకాల రీజన్లతో వివిధ పార్టీలవాళ్లు ఆయన్ని ఇదివరకు కూడా కలిశారు. కానీ ఏపీలో బీజేపీ యాక్టివ్ అవుతున్న తరుణంలో ప్రస్తుత పరిణామం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4AWeK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాతీయ జెండాను తగలబెట్టాడు.. రిపబ్లిక్ డే వేడుకల్లో దారుణం..

రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. కురవి మండలం తిరుమలపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గ్రామ సర్పంచ్ సోదరుడు జాతీయ జెండాను తగలబెట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..రిపబ్లిక్‌ డే సందర్భంగా తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RSEDBE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్

71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ వెల్లడించింది. అయితే ‘క్యాష్ ఆన్ డెలివరీ' విధానంలో పంపిన ఆ 170 రూపాయల విలువగల వస్తువును ప్రధాని కార్యాలయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O0e3FH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దారుణం: ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి ఏడుగురు గ్యాంగ్‌రేప్

ఖమ్మం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహితపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rtPBe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ

చాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్థ ఇక్కడలేదని.. ప్రస్తుతం కొనసాగుతున్న సిస్టమ్ చాలా మారాల్సిన అవసరముందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. ఒకవేళ తాను అమెరికాకు వెళ్లకుండా ఇండియాలోనే ఉండేదుంటే ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ వచ్చేదేకాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ROZIgh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్‌మెంట్

గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పంజాగుట్ట సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. విగ్రహాన్ని ధ్వంసం చేసి డంప్ యార్డులో పడేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై దళిత సంఘాలు,ప్రజా సంఘాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GlLYV0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా భార్య ఓటమి మంచిదే! కేసీఆర్ చెప్పినట్లే.. హరీశ్ రావుకు అభినందనలు: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో తాము ఓడిపోవడమే మంచిదైందని.. ఒకవేళ గెలిస్తే తాము మేన్సిపల్ ఛైర్మన్‌గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O2kfwK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీతో టచ్‌లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలు

శాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది మైండ్ గేమా..? లేక నిజంగానే టీడీపీ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా..? అన్న అంశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/36wa3Dc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ.. సీఏఏపై యూరప్ దేశాల సంచలన తీర్మానం.. అంతర్జాతీయంగా ఎఫెక్ట్

దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యవక్తమవుతున్నప్పటికీ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేసేతీరుతామంటోన్న మోదీ సర్కారుకు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతోపాటు 57 దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సీఏఏపై ఆందోళన వ్యక్తం చేయగా, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో ఏకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం సంచలనం రేపుతున్నది. ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TX1ezD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబుకు గట్టి షాక్.. టీడీపీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీల డుమ్మా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శాసనమండలి రద్దుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆదివారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు డుమ్మా కొట్టారు. గైర్హాజరైనవారిలో ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఉన్నారు. వీరిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uCdr2k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!

శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదాహరణగా నిలిచిన ఉదంతం ఇది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్మీడియట్ విద్యార్థినిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ కామాంధులు మృతదేహాన్ని పట్టాల పక్కన పడేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TY0Dh3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జేఎన్‌యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్‌పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణలతో అసాంఘీక కార్యకలాపాల నిరోధక చట్టం ఊపాతో పాటు నేరపూరిత కుట్ర కేసులను నమోదు చేశారు. భారత్ నుంచి అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసేందుకు ఉద్యమించండని శార్జిల్ ఇమామ్ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి వెలుగుచూడటంతో అతనిపై కేసులు నమోదయ్యాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uvlLkm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సెలెక్ట్ కమిటీల ఏర్పాటు..9 మంది సభ్యులు: మంత్రి అధ్యక్షతన: మూడు నెలల సమయం..!

సెలెక్ట్ కమటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే మండలి వాయిదా పడింది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు జరగలేదు. దీంతో..మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పైన అధికారులతో చర్చించారు. రెండు బిల్లులకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/37thP29 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Kurnool: గ్రామ సచివాలయం వద్ద తలకిందులుగా జాతీయ పతాకం ఎగురవేత: ఆరా తీస్తోన్న జిల్లా అధికారులు

కర్నూలు: విశాఖపట్నం జిల్లా భీమిలిలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్వయంగా జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఉదంతం చోటు చేసుకున్న సమయంలోనే.. అదే తరహా సంఘటన మరొకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద కొందరు సిబ్బంది మువ్వన్నెల పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RsmP19 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీ నేతలపై సీఎం జగన్ ఫైర్.. టీడీపీ ఎమ్మెల్సీల చీలికపై చురకలు.. మండలి రద్దుపై క్లారిటీ

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధిచిన వికేంద్రీకరణ బిల్లుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దానికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన మండలి..ఇప్పుడు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేయడం చట్ట విరుద్ధమని, అలాంటి వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుందాం.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vb7ai viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మున్సిపోల్స్ ఎఫెక్ట్ : మాజీ మంత్రికి షాకిచ్చిన కేటీఆర్.. సస్పెన్షన్ తప్పదా..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన జూపల్లికి అపాయింట్‌మెంట్ దొరకలేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసినందుకు అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో జూపల్లి అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నది చర్చ from Oneindia.in - thatsTelugu https://ift.tt/36v8xBa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Today Gold Rate: షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే?

పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుతూ వస్తోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. పసిడి ధర గత మూడు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది ప్రతికూల అంశమనే చెప్పొచ్చు. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. from Samayam Telugu https://ift.tt/2vp1Dkh

బిల్లు రాజకీయంలో కొత్త ట్విస్ట్: స్పీకర్..ఛైర్మన్ లకు గవర్నర్ పిలుపు: కేంద్రం ఆరా తీసిందా..!

మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులు..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం..దీని పైన అధికార..ప్రతిపక్ష రాజకీయాల మధ్య కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమం తరు వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అటు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారా..మండలి ఛైర్మన్ షరీఫ్ లను రాజ్ భవన్ కు పిలిపించారు. సభలో జరిగిన పరిణామాల గురించి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O1Xs4f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అన్నంతపని చేసిన కేటీఆర్.. ఫలితాల తర్వాతిరోజే కీలక ప్రకటన.. జూపల్లికి ఝలక్

అన్ని పార్టీల నుంచి వలసలు పెరగడం, టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రెబల్స్ బెడదను నివారించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్పిపల్ ఎన్నికలు ముందే తీవ్రస్థాయి హెచ్చరికలు చేసింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్ నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లను సహించబోమని, తిరిగి వాళ్లను పార్టీలోకి చేర్చుకోబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాన్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన అన్నంత పని చేసిచూపించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vb6mK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

OMG : ఒమర్ అబ్దుల్లా ఇలా అయిపోయాడా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఫోటో. క్లీన్ షేవ్‌తో, చురుకైన చూపులతో స్మార్ట్‌గా కనిపించే ఒమర్ అబ్దుల్లా.. ఇలా గుర్తుపట్టరాకుండా మారిపోయాడా..? అని చాలామంది నెటిజెన్స్ ఆయన ఫోటోపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZ6Gy8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీఆర్ఎస్ పార్టీకి ఇది హెచ్చరికే: కొంపల్లిలో చెల్లని ఓట్లతో గెలిచిందంటూ లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో 4 మినహా అన్ని చోట్లలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకున్నా.. తమ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RrllUV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఏఏ వందకు వంద శాతం తప్పు.. అవసరమైతే హైదరాబాద్‌లో 10లక్షల మందితో సభ : సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) రాజ్యాంగ విరుద్దమని, దాన్ని వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాథమిక హక్కులు అనేవి మతాలకు,కులాలకు అతీతంగా అందరికీ అందాలని చెప్పారు. సీఏఏ చట్టంలో ముస్లింలను పక్కనపెడుతామని చెప్పడం సరికాదన్నారు. కశ్మీర్ విషయంలో దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు మద్దతునిచ్చామని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYeHHw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేటీఆర్‌కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రజలు చెప్పారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని చెప్పారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RRNsLU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇందిరా,ఎన్టీఆర్ హయాంలోనూ ఇంత ప్రభంజనం లేదు.. శిరస్సు వంచి ప్రజలకు కృతజ్ఞతలు : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 360 డిగ్రీలు ఒకే రకమైన తీర్పు వెలువరించారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది,సంక్షేమాలు పథకాలపై చర్చోపచర్చల తర్వాత ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌ను అద్భుతంగా బలపరిచారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని.. నిర్దేశించుకునే లక్ష్యం వైపు నడవండి అని తాజా ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. తమ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O0Jyzn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోజా పక్కన ఉన్న బాలయ్యను అంత మాట అనేసిన ఆర్జీవీ .. ఆ సెల్ఫీపై ఏమన్నారంటే

శాసనమండలి లాబీల్లో అధికార వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరిగిన రోజు అక్కడికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక ఆ సందర్భంగా మండలి లాబీలో రోజా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి సెల్ఫీలు తీసుకోవటం కూడా రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా లాబీ నుంచి మండలిని డిక్టేట్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RrbNcM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జాతీయ మహిళా కమిషన్‌లో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టులకు అప్లయ్ చేయండి

జాతీయ మహిళా కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ సెక్రటరీ, సీనిరయ్ రీసెర్చ్ ఆఫీసర్, అండర్ సెక్రటరీ, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GoYh2O viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అచ్చోసిన ఆంబోతుల్లా మంత్రులను వదిలారు .. బ్లాక్ మెయిల్ ఆయుధంగా గెలిచారు : రేవంత్ ఫైర్

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటుంటే కాంగ్రెస్ , బీజేపీలు మాత్రం అధికార టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక నేడు ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NWv1Ve viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేరళ లేడీ టీచర్ హత్య, డ్రాయింగ్ మాస్టర్ ఫ్రెండ్, అదే లింక్ తో నమ్మించి పిలిపించి, తల వెంట్రుకలు !

కొచ్చి/ కాసరగూడు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన లేడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన కేసులో ఆమె స్నేహితుడు, సాటి డ్రాయింగ్ మాస్టర్ హంతకుడు అని వెలుగు చూసింది. స్నేహితుడు అని నమ్మి అతను పిలిచిన వెంటనే వెళ్లిన లేడీ టీచర్ ను అతి దారుణంగా హత్య చేశారు. స్నేహం, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆమె from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uuwewg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బిగ్ బజార్‌కు షాక్: క్యారీ బ్యాగుకు డబ్బులు వసూలు చేసినందుకు భారీ జరిమానా

చండీగఢ్: ప్రముఖ రీటెయిలింగ్ సంస్థ బిగ్‌ బజార్‌కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్‌ కోసం రూ.12 వసూలు చేస్తుండటంతో సీరియస్ అయిన వినియోగదారుల ఫోరం రూ.5 లక్షలు భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని PGIMERలో ఉన్న పేద పేషెంట్ల సంక్షేమ నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RoWLEk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజలు ఛీ కొట్టారు ..కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో బోర్డులు తిప్పేయాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మున్సిపోల్స్ తో కాంగ్రెస్ , బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు ఛీ కొట్టారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RrxKbw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

యాదాద్రిలో ఉద్రిక్తత.. : ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మా మద్దతుతో గెలిచారంటే.. మా మద్దతుతోనే గెలిచారని వాగ్వాదానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXUUEk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: విద్యను మీ నీచరాజకీయాలతో ముడిపెట్టొద్దు: అమిత్‌షాకు కేజ్రీ కౌంటర్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల హీట్ క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 8న జరగనున్న పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలను పేలుస్తున్నాయి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vmmncp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రముఖ టీవీ చానల్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు, మహిళ రిపోర్టర్లు ఫిర్యాదు, రాజీనామా !

న్యూఢిల్లీ: ప్రముఖ TV 9 నెట్ వర్క్ (TV9 Bharatvarsh) చానల్ సీనియర్ ఎడిటర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. TV 9 చానల్ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా రిపోర్టులు తమ సంస్థ యాజమాన్యానికి అదే సంస్థ సీనియర్ ఎడిటర్ తమ మీద లైంగిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/36u16u6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జనసేన..బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా: తొలి ఉమ్మడి కార్యక్రమంలోనే: అసలు కారణం ఏంటి...!

ఏపీలో బీజేపీ..జనసేన పొత్తు ఖరారైన తరువాత ప్రకటించిన తొలి కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి నుండి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రెండు పార్టీలు ఢిల్లీ కేంద్రంగా నిర్ణయించిన తొలి కార్యక్రమే వాయిదా పడటం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aJseJ2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిర్భయ కేసు: క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకు నిందితుడు

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతనికి క్షమాభిక్షను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముఖేష్ సింగ్ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించాడు. ఇక నిర్భయ కేసులో శిక్ష పొందుతున్న నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. అయితే ఉరి శిక్ష అమలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RraIBO viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

39వ రోజు కొనసాగుతున్న అమరావతి పోరు ... తెనాలిలో దీక్షా శిబిరంపై వైసీపీ దాడి..ఉద్రిక్తత

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలీ దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఆందోళనలు 39వ రోజు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. టీడీపీపై వైసీపీ రివర్స్ ఎటాక్ .. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GpBBj7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా టీఆర్ఎస్ గెలిచిన సీట్లు

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అధిక్యాన్ని ప్రదర్శించింది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలను చూస్తే రికార్డు స్థాయి ఫలితాలను సాధించింది. కడపటి వార్తలు అందేసరికి 120 మున్సిపాలిటీలకు గాను 109 టీఆర్ఎస్, నాలుగు కాంగ్రెస్, మూడు బీజేపీ, ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZuC4t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డిజాస్టర్.. ఈ ఫెయిల్యూర్‌కి కారణమెవరు? పార్టీలో అసలేం జరిగింది..

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. టీఆర్ఎస్ హవా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం అగచాట్లు పడుతోంది కాంగ్రెస్. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అధికార పార్టీ మెడలు వంచాలని ప్రయత్నిస్తున్నా.. నాయకత్వ శక్తి మాత్రం సరిపోవట్లేదు. తాజా మున్సిపల్ ఫలితాల్లోనూ అదే రిపీట్ అయింది. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం.. కేవలం from Oneindia.in - thatsTelugu https://ift.tt/36u15Gy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ .. ఎందుకో తెలుసా !!

ఏపీలో రాజకీయం రసకందాయంలో పడుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పత్రిక సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రువున‌ష్టం దావా వేశారు. విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో ఆయన రూ.75 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా వేశారు . ఇష్టారాజ్యంగా రాతలు రాసి తన పరువుకు భంగం కలిగించారని లోకేష్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TW1VJr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జెఫ్ బెజోస్‌ను మోసం చేసింది ప్రియురాలే... విచారణలో మైండ్ బ్లాక్ అంశాలు

వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం నడుస్తుండగానే మరొక అంశం వెలుగులోకి వచ్చింది. అసలు జెఫ్ బెజోస్ అతని భార్య విడిపోవడానికి కారణం బెజోస్ మరో మహిళతో నడుపుతున్న ప్రేమవ్యవహారమే కారణం అని ప్రపంచానికి ఇంతకు ముందే తెలిసింది. జెఫ్ బెజోస్ మరో మహిళతో ప్రేమలో ఉన్న విషయం ఓ అంతర్జాతీయ పత్రికకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/38CqfEh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్.. దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాని ఫీట్.. మీడియా ముందుకు కేసీఆర్..

తెలంగాణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన సత్తా చాటింది. ప్రత్యర్థులు అందుకోలేని రీతిలో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు దాదాపుగా 100 పైచిలుకు మున్సిపల్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 9 కార్పోరేషన్లలో 7 కార్పోరేషన్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా ఫలితాలతో తెలంగాణలో తమకు పోటీయే లేదని టీఆర్ఎస్ మరోసారి నిరూపించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TVjg5p viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయం

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. ప్రతిపక్ష పార్టీలు క్రిందా మీదా పడినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్‌ . దూకుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/30U4Rbh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ సినిమాలో చూపించిందే నిజమైంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై అప్పట్లోనే సినిమా..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రమాదాన్ని ఓ సినిమా ముందే ఊహించింది. 2011లో వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణంలో కేట్ విన్‌స్లెట్,మట్ డామన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన మెడికల్ డిజాస్టర్ థ్రిల్లర్ 'కంటేజియన్' చిత్రం కరోనా వైరస్ పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల మిలియన్ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RrKY8l viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్తాన్ జిన్నానా? భారతమాతా?: ఢిల్లీ ఓటర్లే తేల్చుకోవాలన్న కేంద్ర మంత్రి జవదేకర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ నేతల దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన కొద్దిసేపటికే.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైతం అదే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RnYlpV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేవీఎం..

జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చాక బేషరతుగా మద్దతు ప్రకటించి కూటమిలో భాగమైన జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం-పీ).. తాజాగా మద్దతును ఉపసంహరించుకుని,కూటమి నుంచి బయటకొచ్చేసింది. కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని చూస్తున్నందువల్లే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌కు రాసిన లేఖలో జేవీఎం అధ్యక్షుడు బాబులాల్ మరాండీ పేర్కొన్నారు. జేవీఎంను విచ్చిన్నం from Oneindia.in - thatsTelugu https://ift.tt/37zyIIB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కండోమ్ లేకుండా సెక్స్ వద్దన్నందుకు మహిళ దారుణ హత్య

డ్యూటీ నుంచి ఇంటికెళుతోన్న అతనికి.. బస్టాండ్ వద్ద ఓ మహిళ ఎదురుపడింది.. మాటలు కలిపారు.. రూ.2500కు బేరం కుదిరింది.. అడ్వాన్స్‌గా రూ.500 తీసిచ్చాడు.. ఇద్దరూ కలిసి ఆమె ఉంటోన్న చోటికి వెళ్లారు.. ఆటో దిగగానే మరో వెయ్యి రూపాయలు చేతిలో పెట్టాడు.. తీరా గదిలోకి వెళ్లిన తర్వాత ఆమె కండిషన్ పెట్టింది.. కండోమ్ లేకుండా సెక్స్ వద్దని from Oneindia.in - thatsTelugu https://ift.tt/36riI9Y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మళ్లీ తెరపైకి ‘మార్గదర్శి’ కేసు: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, రామోజీరావుపై ఉండవల్లి ఏమన్నారంటే.?

న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు విచారణలో మార్గదర్శితోపాటు ఏపీ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్‌లను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36okTLw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఎస్వీబీసీ ఛానెల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఛైర్మన్ పోస్ట్ కొన్నాళ్లు ఖాళీనే..?

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ) ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పదవిని సృష్టించిన ప్రభుత్వం.. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని ఆ పదవిలో నియమించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీలో దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ధర్మారెడ్డి కీలకంగా పనిచేశారన్న పేరు ఉంది. ఎస్వీబీసీని కూడా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RKzMCC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికాలో భారీ పేలుడు.. దద్దరిల్లిన హ్యూస్టన్ సిటీ శివారు..

అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సిటీ శివారులో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించడం, దాని ధాటికి వందలకొద్దీ అపార్ట్‌మెంట్లలో సీలింగ్ ఫ్యాన్లు, అద్దాలు విరిగిపడటంతో ప్రజలు భయంతో హాహాకారాలు చేశారు. అగ్నికీలకలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల జనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gm0Jr2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రహస్యం బయటపెట్టిన మోదీ.. చర్మం కాంతివంతంగా మెరవడానికి కారణమదే.

తన చర్మం కాంతివంతంగా మెరవడం ఉండటం వెనుక రహస్యమేంటో ప్రధాని మోదీ బయటపెట్టారు. తాను బాగా కష్టపడుతానని, అందువల్ల శరీరం బాగా చెమట పడుతుందని.. ఆ సమయంలో ముఖాన్ని చెమటతోనే మసాజ్ చేస్తానని చెప్పారు. తద్వారా తన ముఖం కాంతివంతంగా మారుతుందన్నారు. చాలా రోజుల క్రితం ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36iPcDi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రేప్ కేసులో స్వామి నిత్యానంద బెయిల్ రద్దు చెయ్యండి, హై కోర్టు నోటీసులు, ఇప్పటికే ఇంటర్ పోల్ కష్టాలు

బెంగళూరు: తాను దేవ మానవుడు అంటూ స్వయంగా ప్రకటించుకున్న వివాదాల స్వామీజీ నిత్యానంద స్వామి అలియాస్ నిత్యానందకు పీకలల్లోతు కష్టాలు ఎదురైనాయి. రేప్ కేసులో నిత్యానందకు ఇచ్చిన బెయిల్ రద్దు చెయ్యాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇప్పటికే గుజరాత్ లో మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆరోపణలు రావడంతో నిత్యానంద దేశం విడిచిపారిపోయారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GnXLly viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

CBDT కొత్త రూల్: ఇవి లేకపోతే వేతనం నుంచి 20శాతం టీడీఎస్‌ కింద కట్ అవుతుంది

న్యూఢిల్లీ: ఏడాదికి మీ సంపాదన రూ.2.5 లక్షలు లేక అంతకంటే ఎక్కువగా ఉందా...? మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థలో మీ పాన్ కార్డు వివరాలు, ఆధార్ వివరాలను వెంటనే సబ్మిట్ చేయండి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఆధార్ వివరాలు, పాన్‌కార్డు వివరాలు సబ్మిట్ చేయకుంటే అట్టివారి వేతనం నుంచి టీడీఎస్ కింద 20శాతం కోత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tLcpRe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్‌కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’

హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RLIz7h viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమందగమనం, పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GkzdKq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు: పలు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

న్యూఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నేవిగేటర్, డిప్యూటీ చీఫ్ డైరెక్టర్, రేడియో ఆఫీసర్, ఆర్మమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RPOPuE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !

హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిరిజన పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37k7h5c viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అసదుద్దీన్‌కు హైకోర్టు షాక్: చార్మినార్ వద్ద ఎంఐఎం ర్యాలీకి నో.. సభకు మాత్రమే అనుమతి

సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ వద్ద తలపెట్టిన నిరసన ర్యాలీకి హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే బహిరంగ సభకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని కోర్టు శనివారం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి(తెల్లవారితే రిపబ్లిక్ డే) చార్మినార్ వద్ద జాతీయ జెండాలతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు చేపడతామన్న ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rn0fHc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

27న ఏపీ కేబినెట్ భేటీ: మండలి రద్దుపై నిర్ణయం: ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానం..!

ఏపీ కేబినెట్ వారం రోజుల వ్యవధిలో మరో సారి భేటీ కానుంది. ఈ నెల 20న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్డీఏ బిల్లు రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లుల ను ప్రవేశ పెట్టి..అదే రోజు ఆమోదం పొందేలా చేసింది. ఇక, ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దు పైన జోరుగా చర్చ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tMrguQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వెళ్ళిన వైసీపీ నేత, కమెడియన్ అలీ .. ఎందుకో తెలుసా ?

టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. అలీ బీజేపీలో చేరుతున్నట్టు , పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/37pBH62 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడియో వైరల్ : వైరస్‌కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్‌ను తింటోంది

చైనాతో పాటు ఇతర దేశాలను కూడా కరోనరీ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది మృతి చెందారు. కరోనరీ వైరస్‌కు కారణం కొన్ని జంతువులే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనరీ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఓ మహిళ మాత్రం అవేమీ తనకు పట్టనట్టుగా ఆ గబ్బిలాలనే తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TU3Bn0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తహశీల్దార్ విజయారెడ్డి లాగే హతమార్చుతా: ప్రభుత్వ భూమి పట్టా కోసం బెదిరించిన పురుషోత్తం అరెస్ట్

పురుషోత్తం.. అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. కానీ ఆ పేరు పెట్టుకున్న ఇతడు మాత్రం ఉత్తముడు కాదు అదముడు. అబద్దాలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. అడ్డొచ్చిన అధికారులను బెదిరిస్తున్నాడు. ఇదివరకు పలువురు రాజకీయ నేతలు, పోలీసులను కూడా బెదిరించినట్టు విచారణలో వెల్లడించాడు. ఎల్బీనగర్‌లో ఘరానా మోసగాడు పురుషోత్తంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంక్వైరీలో భాగంగా కీలక సమాచారం సేకరించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RmBJG9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిన్నటిదాకా బీఫ్.. ఇప్పుడు పోహ.. దేశ ద్రోహం.. : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ పట్టిక(NPR),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లపై దేశవ్యాప్తంగా నిరసనలు,ఎడ తెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన చట్టం అంటూ ప్రతిపక్షాలు,ప్రజా సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. అక్రమ వలసదారులను వెళ్లగొట్టేందుకు తీసుకొచ్చిన బిల్లు అని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత కైలాష్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Xdh1y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్‌: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!

అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్‌గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటున్న పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు. అవినీతి నిరోధక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rondhp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు ..వైసీపీ సినిమా... గోరంట్ల వ్యంగ్యం

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు . నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై అశ్లీల భాష యొక్క పాఠశాల షార్ట్ టర్మ్ కోర్టు అందుబాటులో కలదు అని దానికి ప్రిన్సిపాల్ రోజా అని పేర్కొన్నారు. ఇక నేడు మరో పోస్ట్ తో సోషల్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RqN8Fj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Taylor Swift’s Documentary Miss Americana Has Screened, See What People Are Saying

What did the Sundance attendees think of the intimate look at the "Lover" singer? from CinemaBlend Latest Content https://ift.tt/30TiN5m via

ఏపీ శాసనమండలి రద్దుకు కౌంట్ డౌన్ .. సోమవారం చర్చ ఆంతర్యం అదేనా !!

ఏపీ శాసనసభలో శాసన మండలి రద్దు గురించి జరుగుతున్న చర్చతో మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనిపిస్తుంది . నిన్న ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో సీఎం జగన్ మస్తాపానికి గురయ్యానని చెప్పారు. ఇక వైసీపీ మంత్రులు శాసనమండలి రద్దు చెయ్యాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. నిన్న మండలిలో టీడీపీ అధికార వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంలో సక్సెస్ కావటంతో వైసీపీ నిప్పులు చెరుగుతుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/37mAPzc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడు.. గాఢమైన ప్రేమ.. పెళ్లికి చిక్కులు..

ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. 60 ఏళ్ల ఓ బామ్మ 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరువురి కుటుంబాలు అడ్డుపడ్డాయి. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా.. ఆఖరికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXetAe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్.. రాజధానిపై కొత్త వ్యూహం..

ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ అని.. అక్కడి నుంచే పాలన జరుగుతుందని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్‌కు రాని సీఎం,ఫామ్‌హౌజ్ సీఎం అంటూ ప్రతిపక్షాలు ఆయనపై విమర్శలు చేస్తున్న తరుణంలో.. కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొంది.. ఆ కామెంట్స్ చేసినవాళ్లు ఎక్కడా..? అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TQswYl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?

మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధమని ముఖ్యమంత్రి వైస్ జగన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఏర్పాటు చేసిన మండలి వ్యవస్థ.. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అదికూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RMFe89 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య

ముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణ ముంబైలోని భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటిలియా వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఈ జవాను. ఈ క్రమంలో బుధవారం అతడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rlm8XG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ‘రాజధాని’ పదమే లేదు.. సీఎం ఉన్నచోటే పాలనా కేంద్రం..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో టీడీపీ అడ్డుకోవడాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. మండలి రద్దుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన రాజధానుల అంశంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని గురంచి రాజ్యాంగం ఏం చెబుతున్నదో, దాని ప్రకారం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండాలో ఆయన వివరించారు. సీఎం సంచలన ప్రసంగం ఆయన మాటల్లోనే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNB3aT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమల

గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు కొనసాగుతున్నాయన్న ఆయన.. అసలు వాటి అవసరం ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనే విద్యావేత్తలు,న్యాయవాదులు,ప్రొఫెసర్లు ఉన్నప్పుడు మండలి అవసరమేంటన్నారు. మండలి కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.60 కోట్ల భారం పడుతుందన్నారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి,టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPlq6D viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కంగనా రనౌత్‌కు థ్యాంక్స్ చెప్పిన నిర్భయ తల్లి: ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి నుంచి మద్దతు లభించింది. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలని కంగనా చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqzk4x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కొడాలి నానీ లాజిక్ ... నారా లోకేష్ మైండ్ బ్లాంక్ !!

కొడాలి నాని టీడీపీ నుండి అందులోనూ చంద్రబాబు స్కూల్ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు . ఇక టీడీపీ నుండి కొన్ని కారణాల వలన బయటకు వచ్చి వైసీపీలో చేరిన నానీ ఆ పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందిన ఆయన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై ప్రస్తుతం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2unUakW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మరో ఘోరం : హైదరాబాద్ శివారులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. పట్టపగలే..

హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటనను ఇంకా మరిచిపోకముందే.. నగర శివారులోని అమీన్‌పూర్‌ సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మద్యం మత్తులోనే యువకులు బాలికపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డట్టు సమాచారం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aDTyYY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

YSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లు

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు .సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి . వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై ఆయన మండిపడ్డారు . వైసీపీ మంత్రులకు, సభ్యులకు మాట్లాడే పద్ధతి రాదని, వారు చాలా అభ్యంతరకరమైన భాష మాట్లాడతారని పేర్కొన్న ఆయన తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gf7KcT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చేయకూడని తప్పు చేశా.. : సూసైడ్ నోట్‌లో అట్లాస్ యజమాని భార్య

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమవగా.. తాజాగా ఆ వివరాలను బయటపెట్టారు. చేయకూడని తప్పు చేసినందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటాషా అందులో పేర్కొన్నారు. అయితే ఆ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPDFsx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ దెబ్బకు గ్యాలరీలో పడ్డ చంద్రబాబు: వైఎస్ భిక్ష వల్లే లోకేష్ మంత్రి అయ్యాడు?: చెలరేగిన కొడాలి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేష్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెలరేగిపోయారు. తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఙతలు చెబుతూ.. చంద్రబాబు, నారా లోకేష్‌కు చురకలు అంటించారు. తన కేరీర్‌లో చూడను అనుకున్న కొన్ని అంశాలను చూశానని చెప్పుకొచ్చారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30RwhOL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుతుండగా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటా అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు స్థిరంగానే ఉండగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆమ్‌ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gf7Hhd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్టేటస్ కో: అమరావతి ఎక్కడికీ తరలిపోదు: చేయాల్సిందంతా చేస్తున్నాం: కేశినేని నాని..!

అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) చట్టం రద్దు అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ ముగిసిన అనంతరం ఆయన ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ggc7Vd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుండగా.. అమరావతిలో మీడియా నిర్వాకం.. కిటికీలో కెమెరాలు పెట్టి..

స్కూల్ గదిలో ఓ లేడీ కానిస్టేబుల్ దుస్తులు మార్చుకుంటుండగా ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులు రహస్యంగా చిత్రీకరించిన వ్యవహారం కలకలం రేపుతున్నది. ఏపీ అసెంబ్లీ సమావేశాల డ్యూటీ కోసం అమరావతికి వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్ తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడంతో ఓ ప్రముఖ చానెల్ కు చెందిన ముగ్గురు కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లను పోలీసులు అదుపులోకి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWXfTA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్

మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగింది .ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేసిన ఏపీ ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇచ్చింది. చాలా ఉద్రిక్త పరిణామాల మధ్య వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి టీడీపీ పై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GdJI22 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బెంగళూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బిజీబిజీ, కుర్చీ పక్కనే పేలిపోయిన నాటు బాంబు ? హత్యాయత్నం, మహిళలకు !

బెంగళూరు: బెంగళూరు నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీద పేలుడు వస్తువు విసరడంతో అది పేలి పలువురికి గాయాలైనాయి. నాటు బాంబు విసరడం వలనే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గాయాలైనాయని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. గాయాలైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పెళ్లి కాని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RIElxb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంత కండకావరమా..? ఆ 29 గ్రామాలు దాటితే రాళ్ల వర్షమే.. : చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ది వికేంద్రీకరణ,పాలనా వికేంద్రీకరణే శరణ్యం అన్నారు మంత్రి కన్నబాబు. మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత.. చంద్రబాబుకు హారతులు,పూలవర్షంతో టీడీపీ నేతలు హడావుడి చేశారని గుర్తుచేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినంత మాత్రానా ఏదో సాధించామని టీడీపీ సంబరాలు చేసుకుంటుండటం హాస్యాస్పదం అన్నారు. టీడీపీని చూసి జనం నవ్వుకుంటున్నారన్న జ్ఞానం కూడా వాళ్లకు లేదన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCCzGA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సీరియస్ టైమ్ లో సెల్ఫీలు... రోజా తీరుపై అసహనం .. క్లాస్ పీకిన సీఎం జగన్ !!

ఏపీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ బిల్లు శాసన సభలో ఆమోదం పొందినా మండలి మాత్రం ఫెయిల్ అయ్యింది. మండలిలో తెలుగుదేశం పార్టీ ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకుంది. తెలుగుదేశం పార్టీ కొంత కాలం పాటు అడ్డుకుని మూడు రాజధానుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ayvred viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మండలి చైర్మన్‌ షరిఫ్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారు, పెద్దల సభ అభిప్రాయం మాత్రమే చెప్పాలి: మంత్రి

అధికార వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై మండలి అభిప్రాయం కోరితే సెలక్ట్ కమిటీ పంపించాలని ప్రకటించడం సరికాదన్నారు. పెద్దల సభ అభిప్రాయం తీసుకోవడమే తప్ప.. చట్టాలు చేయడం కాదన్నారు. సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరితే ముందు from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hlz5f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తృటిలో తప్పిన విమాన ప్రమాదం..రెక్క విరగడంతో హైవేపై ల్యాండింగ్

ఘజియాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లో విమానప్రమాదం తృటిలో తప్పింది. ఎన్‌సీసీకి చెందిన ట్రైయినింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఘజియాబాద్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు సమాచారం. విమానంపై ఉన్న లోగోను బట్టి ఈ విమానం నేషనల్ కాడెట్ కార్ప్స్‌కు చెందినదిగా తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం from Oneindia.in - thatsTelugu https://ift.tt/36hUS0b viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Man Kills Friend Over Affair With His Wife In New Delhi: Cops

A woman was arrested along with her three accomplices for allegedly killing her husband in northwest Delhi's Shalimar Bagh, police said on Thursday. from NDTV News - Special https://ift.tt/2RHcSfr

అట్లాస్ సైకిల్ తయారీ సంస్థ యజమాని భార్య ఆత్మహత్య..

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో మంగళవారం సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమైంది. 'నేను నా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQAv3S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రిమాండ్ రిపోర్ట్ : ప్రొఫెసర్ కాశింపై పోలీసుల సంచలన స్టేట్‌మెంట్స్..

ఇటీవల అరెస్టయిన ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ కాశింపై పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్దం చేశారు. రిపోర్టును గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో కాశింపై పోలీసులు సంచలన స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్టు ధ్రువీకరించిన పోలీసులు, మావోయిస్టు రిక్రూట్‌మెంట్లలోనూ,ల్యాండ్ మైన్ పేలుళ్లకు మెటీరియల్ సప్లై చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRwj3V viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని రగడ: శాసన మండలిలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రుల బాహాబాహీ..

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహికి దిగడంతో దాదాపు అరగంటపాటు వాతావరణం రణరంగంలా మారింది. మండలి చైర్మన్ పోడియం ముందే రెండు పక్షాలు వాదులాడుకున్నాయి. లోపల జరుగుతోన్న సీన్లు చూసి గ్యాలరీల్లో కూర్చొన్నవాళ్ల నేతలకు కూడా వణుకు పుట్టినంతపైనంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Mx5nX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మున్సిపోల్స్‌లో ఉద్రిక్తతలు,ఘర్షణలు : టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య ఘర్షణలు చోటు చేుకున్నాయి. 32వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారన్న కారణంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్.. టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును కొరికేశాడు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vdU2VD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఢిల్లీలో పవన్ సంచలనం: కేంద్రం సమ్మతి లేదు.. ఏపీ రాజధాని మారదు.. రిపబ్లిక్ డే వేదిక మార్పే నిదర్శనం

దేశరాజధాని ఢిల్లీ నుంచి ఐదు కోట్ల ఆంధ్రులకు, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. మోదీ కేబినెట్ లో నంబర్ 3గా కొనసాగుతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో బుధవారం ఢిల్లీలో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన పలు సంచలన ప్రకటనలు చేశారు. దాదాపు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RJOVnP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లీగల్ ఫైట్‌కు ఏపీ సర్కార్ రెడీ: ఢిల్లీ నుంచి న్యాయకోవిదులు..కోట్లాది నిధులు

అమరావతి: మూడు రాష్ట్రాల రాజధానులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RgjaDK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నా భర్త కామాంధుడు: అమ్మాయిలు, ఆంటీల మీద కన్ను పడిందంటే కసితో సర్వనాశనం, టిక్ టాక్, భార్య!

చెన్నై/ కడలూర్: తన భర్త కామంతో రగిలిపోతున్నాడని, కసితో అతని కన్ను అమ్మాయిలు, ఆంటీల మీదపడి వారు సర్వనాశనం అవుతున్నారని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. టిక్ టాక్ పేరుతో మహిళలు, యువతులకు వల వేస్తున్న తన భర్త వారిని వివాహం చేసుకుని కామం తీర్చుకుని from Oneindia.in - thatsTelugu https://ift.tt/36khFIM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాలన వికేంద్రీకరణ: కర్నూలులో హైకోర్టు: పార్టీ ఉద్దేశం అదే: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!

అమరావతి: ఏపీ వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనమండలి వేదికగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తన వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. వికేంద్రీకరణ చట్టంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వికేంద్రీకరణ చట్టాన్ని తాము స్వాగతిస్తున్నామని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనేది తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GgMSSB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణం

ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. భారత్ ర్యాంకు పడిపోవడానికి కారణం దేశంలో నెలకొన్న అనిశ్చితే కారణంగా సర్వే ద్వారా వెల్లడైంది. దేశంలో జరుగుతున్న పౌరహక్కుల పోరాటాలు ప్రజాస్వామ్య సూచికలో భారత్ ర్యాంకును దిగజార్చాయని సర్వే పేర్కొంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sMuP3C viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్‌ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..

వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపించడంతోపాటు హైకోర్టులో న్యాయపోరాటం కూడా మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కేంద్రం వైపు నుంచి సహకారం కోరుతున్నట్లు సంకేతాలు పంపింది. చంద్రబాబు నేతగా ఉన్న తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసింది. అందులో తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/38BTdV7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంట్రెస్టింగ్: ట్యాక్స్, సెస్‌ మధ్య తేడా ఏంటీ..?

ట్యాక్స్ అంటే పన్ను, సెస్ అంటే సుంకం.. వినడానికి ఒకేలా ఉన్న కానీ వీటి మధ్య సారుప్యత ఉంది. ట్యాక్స్ అంటే ఓ వ్యక్తి ఆదాయంలో చెల్లించాల్సిన భాగం, ఇది ప్రత్యక్ష పన్ను విభాగంలోకి వస్తోంది. సెస్ అంటే సంరక్షణ, దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఎగుమతి చేసే వస్తువలపై సుంకం విధిస్తారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/36khMnG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం కేసు: పీకల్లోతులో నిత్యానంద: ఇంటర్‌‌పోల్ ఎంట్రీ.. !

అహ్మదాబాద్: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇద్దరు గుజరాతీ అమ్మాయిలను తన ఆశ్రమంలో నిర్బంధించి, అత్యాచాారానికి పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన కేసు.. ఆయన మెడకు చుట్టుకుంది. అటు తిరిగి, ఇటు తిరిగి.. ఏకంగా ఇంటర్‌పోల్‌కు చేరింది. నిత్యానంద కోసం ఇంటర్‌పోల్ బుధవారం బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేసింది. నిత్యానందను అరెస్టు చేయడానికి సహకరించాలంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/37mWMhy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గగన్‌యాన్ మిషన్: నింగిలోకి ఆమెను పంపనున్న ఇస్రో..ఇంతకీ ఎవరామే?

బెంగళూరు: ఆమె మాట్లాడగలదు.. ఆమె మనుషులను గుర్తుపట్టగలదు.. అంతేకాదు అంతరిక్షంలో వ్యోమగాములు ఎలా వ్యవహరిస్తారో కూడా చేసి చూపించగలదు... అంతేకాదు సమావేశాలు నిర్వహించగలదు.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. ఇంతకీ ఈమె ఎవరంటారా..? ఇస్రో నింగిలోకి పంపనున్న గగన్‌యాన్ మిషన్‌లో ఓ ప్రయాణికురాలు. అయితే మనిషి కాదు.. ఒక రోబో. ఈ రోబో పేరే వ్యోమ్‌మిత్ర. గగన్‌యాన్ మిషన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్: అక్కడికి ఒక్కరు మాత్రమే..! from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NOofkD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు మెడకు ఉచ్చుబిగిస్తూ.. అసెంబ్లీలో కీలక తీర్మానం.. విప్ కాపు ‘దొంగ అల్లుడి‘ పిట్టకథ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు మరో అడుగువేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై సమగ్ర విచారణకు సంబంధించి బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది.రైతు భరోసా పథకంపై సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే హోం మంత్రి మేకతోటి సుచరిత 'ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ' తీర్మానాన్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2unML5f viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms