మండలి కాదు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేయి..వంగవీటి సవాల్, పిరికిపంద చర్య అంటూ కేశినేని
శాసనమండలి రద్దుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఏపీ కేబినెట్ సమావేశం లో మండలి రద్దుకు కేబినెట్ ఆమోదించింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. రద్దు తీర్మానంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జగన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYIqQv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYIqQv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment