Posts

Showing posts from April, 2020

fact check: ఐస్ క్రీమ్, చల్లని పదార్థాలతో కరోనా వస్తుందా?

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిపై కొన్ని అపోహలు, తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఏది నిజం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఏంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SnhJU9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆరోగ్యసేతు యాప్ ఉంటేనే కొలువున్నట్టు..! లేకపోతే ఉద్యోగం ఊడినట్టే..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా ఆంక్షలతో సతమతవుతున్న ఉద్యోగులకు మరో నిబంధన విధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం లోని ఉద్యోగులందరూ పాటించాల్సిందేనని ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రయివేటు సంస్ధల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులకు కూడా ఇవే ఆదేశాలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YjEsEr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కుండబద్దలు కొట్టిన పేరెంట్స్.. ఇంగ్లీష్ మీడియంకే జై.. జగన్‌కే జనామోదం..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు,భాషాభిమానులు మాత్రం ఇది తెలుగు తల్లికి ద్రోహం చేయడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KMNXnB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రతిపక్షాలకు షాకిచ్చిన కేంద్రం: కరోనా కట్టడి చర్యలు భేషంటూ తెలంగాణపై ప్రశంసలు

హైదరాబాద్: కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ బృందం తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా కట్టడి చర్యలపై ప్రశంసలు కురిపించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aSuDQv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్టార్వింగ్ ఫర్ ఆక్సిజన్ : కరోనాతో ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌.. రోగి శరీరంలో అసలెందుకిలా జరుగుతుంది?

కోవిడ్-19 పేషెంట్లలో కేవలం 15శాతం మందికి మాత్రమే హాస్పిటల్ ట్రీట్‌మెంట్,ఐసీయూ,ఆక్సిజన్ సప్లై లేదా వెంటిలేటర్ అవసరం ఏర్పడుతోందని వైద్య నిపుణులు,అధికారులు చెబుతున్నారు. కరోనా బారినపడుతున్న ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్ర అనారోగ్యం,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలామంది యువతలో కరోనా లక్షణాలు బయటకపోవడం లేదా దాని ప్రభావం అంతగా ఉండకపోవడం జరుగుతోంది. దీనికి కారణం.. సాధారణంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SnyvSX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నన్ను ఓడించేందుకు చైనా కుట్ర చేస్తోంది: డ్రాగన్ కంట్రీపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం గత కొంతకాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనావైరస్ చైనాలోని వూహాన్‌ నగరంలో వెలుగు చూశాకా అగ్రరాజ్యం అమెరికా చైనాపై ఒంటికాలుతో లేచింది. ప్రపంచదేశాలను కబళిస్తోన్న కరోనావైరస్‌కు కారణం చైనానే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c38ArP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెక్కీ మృతి, మరో ముగ్గురు మహిళలకు గాయాలు

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గద్వాల జిల్లా కేటీ దొడ్డికి చెందిన గోపాల్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడేవుండిపోయిన అతడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f55KEr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా దెబ్బకు వణకాల్సిందే..! అన్నీ మూసుకోవల్సిందే..! జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించిన బ్రిటన్..!!

లండన్/హైదరాబాద్ : గ్రహచారం బాగా లేకపోతే మొలతాడే త్రాచుపామై కాటేస్తుందట. అత్యంత ధనిక దేశాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన దేశాలు కూడా కరోనా వైరస్ ముందు తలవంచి దాసోహం అంటున్నాయి. కరోనా కట్టడికి చేసేది ఏమిలేక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయి. అందుకు ఏ దేశం కూడా అతీతం కాదని చెప్పుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SogHHp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిషేధం.. జర్మనీలో హెజ్బుల్లాకు షాక్.. యాక్టివిస్టులను జల్లెడ పడుతున్న పోలీసులు..

రాజకీయ పార్టీ హెజ్బుల్లాను జర్మనీ గడ్డపై నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇరాన్ మద్దతుతో ఈ షియా లెబనీస్ పార్టీ జర్మన్ గడ్డపై పనిచేయగలిగింది. ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థగా దీనిపై ముద్రపడింది. హసన్ నస్రల్లా సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీపై ఇప్పటికే చాలావరకు యూరోపియన్ దేశాలు నిషేధం విధించగా.. తాజాగా జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d6jEEB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేంద్రం గ్రీన్ సిగ్నల్: అదే పనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఖర్చులపై లెక్కలు

హైదరాబాద్/అమరావతి: ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు తమ సొంత స్థలాలకు వెళ్లవచ్చంటూ కేంద్రం అనుమతించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మార్గదర్శకాలను రూపొందించాయి. లాక్‌డౌన్ విధించి 36 రోజుల గడిచిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు సడలింపులు కల్పించిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSBmWq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మొన్న కాకులు,కుక్కలు .. ఇప్పుడు గబ్బిలాలు ... గుట్టలుగా చనిపోతున్న వైనం ..టెన్షన్ లో జనం

దేశ వ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో వింత పరిస్థితులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కొత్త భయాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి . ఇప్పటికే ఎక్కడ ఏం జరిగినా కరోనా వల్లనేనా అని భయపడుతున్న జనాలకు తాజాగా పలు చోట్ల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUqr2y viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: కాంగ్రెస్ లీడర్ కొడుకు పెళ్లి, ఢాం ఢూమ్, మాస్క్ లేదు, చింతకాయి లేదు, కరోనా భయం లేదు !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొత్తం లాక్ డౌన్ అమలులో ఉందని, లాక్ డౌన్ విషయంలో రాజీపడమని, కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశామని అధికారులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే తన కుమారుడి వివాహం లాక్ డౌన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SmiX26 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడియో వైరల్ : హాస్పిటల్‌లో రిషి కపూర్ చివరి క్షణాలు..కంటతడిపెట్టుకున్న ఫ్యాన్స్

సినీ ఇండస్ట్రీని వరస మరణాలు శోకసంద్రంలోకి నెట్టివేస్తున్నాయి. నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ మృతి చెందిన కొన్ని గంటలకే మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురువారం ఉదయం మరణించారు. క్యాన్సర్‌తో పోరాడి తుదిశ్వాస విడిచారు రిషికపూర్. ఇక రిషికపూర్ తన చివరి క్షణాల్లో కూడా చాలా ఉల్లాసంగా గడిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రిషికపూర్ నిజంగానే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KNaPmR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్ వీడియో : పట్టపగలు,బాల్కనీలో రెచ్చిపోయిన జంట..

లాక్ డౌన్ కారణంగా చాలామంది జనాలు పనీ పాటా లేక ఇంట్లో బోర్‌గా ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు మెషీన్‌లా పరిగెత్తి ఉద్యోగ హడావుడిల్లో మునిగిపోయినవారికి లాక్ డౌన్ పుణ్యమాని సుదీర్ఘ సెలవులు లభించాయి. అయితే ఒక్కసారిగా ఉరుకుల పరుగుల జీవితానికి తెరపడి.. ఊహించనంత ఖాళీ సమయం దొరకడంతో ఇంట్లో ఏం చేయాలో వారికి పాలుపోవట్లేదు. ఇక వివాహితులైతే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WardDq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో రెండు రోజుల్లో భారీగా కరోనా బాధితుల డిశ్చార్జ్ లు- ప్రభుత్వం అంచనా..

ఏపీలో కరోనా వైరస్ కేసులపై ప్రభుత్వం తాజాగా నిర్వహించి సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో గత రెండు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మరణాలు నమోదు కాలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి డిశ్చార్జ్ లు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yYLTpK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న ‘మే’, నిపుణుల సూచనిలివే..

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ రెట్టింపయ్యే వ్యవధి మాత్రం తగ్గుతూ రావడం శుభసూచకం. కరోనా కట్టడి కోసం ఇప్పటి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించి విషయం తెలిసిందే. అయితే, మే 3 తర్వాత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే? from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KJIbTG viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ లక్షణాలు ఉన్నా కరోనా వచ్చే అవకాశం ... సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ షాకింగ్ స్టడీ

చైనాను వణికించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనాతో కుదేలయింది . ఇక ఈ దేశం, ఆ దేశం అన్న తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా నియంత్రణకు ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించింది . ఇక ఈ క్రమంలో ఇప్పటి వరకు మెడిసిన లేని కరోనాను అరికట్టటం ఎలా అని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yWxydw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా 'మహా' కష్టాలు..!ఇరుకుగదిలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు..!!

అమరావతి/హైదరాబాద్ : కష్టాలు, కన్నీళ్లు చెప్పి రావు అనడానికి కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభమే పెద్ద ఉదాహరణ. కరోన మహమ్మారి వల్ల దేశం మొత్తం ఉన్నట్టుండి స్తంభించిపోయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎక్కడివారక్కడే ఫ్రీజ్ అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాగా జీవనోపాదికోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యింది. దేశంలోని అనేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KOuItW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లిన కేంద్ర బృందాలు వచ్చే నెల 4న ఏపీలోనూ పర్యటించనున్నాయి. ఏపీలో కరోనా కేసులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aRoQdU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా కలిపింది ఇద్దిరనీ: జగన్‌కు చెక్ పెట్టాల్సిందే: కమలనాథులతో చంద్రబాబు వ్యూహాత్మకంగా..ఇలా..!

నాడు ప్రధాని మోడీ..నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీడీపీతో బీజేపీ తెగ తెంపుల తరువాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సంబాషణ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ..బీజేపీ మధ్య పొత్తులో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయిన తరువాత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bMKh0W viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా: నలుగురు కర్ణాటక మంత్రులు క్వారంటైన్.. నిబంధనలు యధేచ్చగా బేఖాతరు, సమీక్షల పేరుతో..

కర్ణాటక నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఓ వీడియో జర్నలిస్ట్ వారిని కలువడంతో.. క్వారంటైన్‌లోకి వెళ్లారు. బెంగళూరు సిటీలో జర్నలిస్టు పర్యటించారు. అయితే అతనికి ఈ నెల 24వ తేదీన వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతను ఇటీవల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ, హోం మంత్రి బసవరాజు బొమ్మై, కన్నడ, సాంస్కృతిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gqpku viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: ఆపరేషన్ లాక్ డౌన్, 3 వేల మంది విదేశీయులకు గేట్ పాస్, మోదీ ఓకే, విమానాల్లో జంప్ జిలాని !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో బస్సులు, కార్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలతో పాటు వాహన సంచారం పూర్తిగా స్థంభించాయి. దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడే లాక్ అయ్యారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yUOjpt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజధాని రైతులను మోసం చెయ్యొద్దన్న సీపీఐ నారాయణ.. ఫోన్ చేసి హామీ ఇచ్చిన బొత్సా

కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి రాజధాని ప్రాంత రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రాష్ట్ర పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజధాని అమారావతి కోసం ఉద్యమం సాగించిన రైతులకు కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతుంది. ఇక ఈ సమయంలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f7y88L viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రమాదంలో సీఎం పదవి: ప్రధాని మోడీకి మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫోన్

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం 6 నెలల్లో రెండింటిలో ఏదైనా సభకు ఎన్నిక కావాల్సి ఉంది. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన వస్తుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bQucqX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా: సామాజిక దూరాన్ని మరిచిన వైద్య మంత్రి, విమర్శలు

బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అయితే, కరోనా నివారణలో అత్యంత కీలకమైన సామాజిక దూరాన్ని మాత్రం ఆయనే పాటించకపోవడం గమనార్హం. చిత్రదుర్గా ప్రాంతంలో మంత్రి శ్రీరాములు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. రేషన్ సప్లై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bONqx7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

UGC guidelines : అడ్మిషన్లు,అకడమిక్ ఇయర్,పరీక్షలపై యూజీసీ గైడ్ లైన్స్ ఇవే..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్టంభనలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ తెరదించింది. లాక్ డౌన్ కారణంగా ఎదురైన సవాళ్లన్నింటికీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకొచ్చింది. పరీక్షల నిర్వహణ మొదలు కొత్త అకడమిక్ ఇయర్‌పై స్పష్టతనిచ్చింది. దీంతో విద్యార్థులు,కాలేజీ యాజమాన్యాల్లో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SjTAxC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మెడికల్ కోర్సులకు నీట్ ఒక్కటే అడ్మిషన్ టెస్ట్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో నీట్ మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైనార్టీ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. దీంతో విద్యార్థులను చేర్చుకోవడంలో ఆయా విద్యాసంస్థలకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zHpIVC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో స్వల్పంగా కేసుల పెరుగుదల 1016కి చేరిక: విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. బుధవారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా నమోదైన డిపాజిట్ కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 25 మంది మృత్యువాత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWGeRP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లాక్‌డౌన్: 70 లక్షల మంది మహిళలకు అవాంఛిత గర్భధారణ! ఎందుకిలా జరుగుతోంది?

న్యూయార్క్: లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ కట్టడి కోసం ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కరోనావైరస్ వ్యాప్తిని కొంత వరకు కట్టడి చేస్తున్నప్పటికీ ఇతర వ్యవస్థలన్నీ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  from Oneindia.in - thatsTelugu https://ift.tt/35hiraT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్‌లోనూ.. సెక్స్ వర్కర్లపై భోగ పురుషుల ఒత్తిళ్లు.. కరోనా సోకిందని చెప్తే షాకింగ్ రిప్లై..

కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకలికి అలమటిస్తూనే లాక్ డౌన్‌కి సహకరిస్తున్నవారు కొందరైతే.. భద్ర జీవితం గడుపుతూ వ్యక్తిగత సుఖాల కోసం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాలని చూస్తున్నవారు మరికొందరు. లాక్ డౌన్ వేళ పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే.. చాలామంది సెక్స్ వర్కర్లు ప్రభుత్వం విధించిన ఆంక్షలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aS03pT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: హెలిప్యాడ్ లో ఆర్మీ VS పోలీస్, మాకు రూల్స్ తెలుసు, పెద్దలు ఎంట్రీ, నిన్న సచిన్, నేడు ?

బెంగళూరు/ ఉడిపి: కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ విషయంలో పోలీసులు VS ఆర్మీ సిబ్బంది వాగ్వివాదానికి దిగారు. ఉడిపి హెలిప్యాడ్ లో పోలీసులు, ఆర్మీ సిబ్బంది గొడవ పడటంతో వార్తల్లోకి ఎక్కారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘిస్తారా ? మీకు ప్రత్యేకంగా చెప్పాలా అంటూ పోలీసులు అంటుంటే, మాకు అన్ని నియమాలు, రూల్స్ తెలుసు, మా ప్రాంతంలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VNtQvZ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..

భారత్‌లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని సడలింపులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ముఖ్యమంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KLKWUq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరట ...కీలక ప్రకటన చేసిన హోం శాఖ

కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు , దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస జీవులు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, యాత్రికులకు ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది కేంద్ర హోం శాఖ . అయిన వారికి దూరంగా , తినటానికి తిండి, తల దాచుకోవటానికి నీడ లేని పరిస్థితిలో కుటుంబాలకు దూరంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPUn13 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమిత్ షా భావోద్వేగం..! ఇర్ఫాన్ వంటి వ్యక్తిని కోల్పోవడం శోచనీయమన్న హోంమంత్రి..!!

ఢిల్లీ/హైదరాబాద్ : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ సినిమాల్లో కూడ తన సత్తా చాటుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం తీరని లోటని కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఆవేదన వ్యక్తం చేసారు. సరిగ్గా నాలుగు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShXwPC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అంతా కిరణ్ బేడీనే చేస్తున్నారు!: అసెంబ్లీలో వైద్య మంత్రి నల్లచొక్కాతో ధర్నా

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దీక్షకు దిగారు. లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి మల్లాడి అసంతృప్తి వ్యక్తం చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zyvMzx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నాడు టీడీపీ..నేడు వైసీపీ: వనజాక్షి వ్యవహారంలో మరో రచ్చ: అధికార పార్టీనేత కనుసన్నల్లో..!

టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో మహళ పైన దాడులు అనగానే ప్రతిపక్ష టీడీపీ తెర మీదకు తెచ్చిన అంశం ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి వ్యవహారం. నాడు టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పని చేసిన చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్‌లో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తహసీల్దార్ వనజాక్షిని పిలిపించి నచ్చ చెప్పి పంపిచా ల్సిన పరిస్థితి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGA8XK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వైరస్ వైసీపీ నేతలకు ఏటీఎంగా .. వారి వల్లే కరోనా ఇంతగా .. చంద్రబాబు ఫైర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా కరోనా లాక్ డౌన్ పరిస్థితులపై, అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ఇక కరోనా వైరస్ వైసీపీ నాయకులకు ఏటీఎంలా మారిందని, కరోనా పేరుతో అక్రమ వసూళ్ళకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y0vlhi viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇర్ఫాన్ ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు.. నటనే కాదు,వ్యక్తిత్వంలోనే అరుదైనవాడు..

హీరోలు సూపర్ స్టార్స్ అవడం సాధారణం.. వాళ్ల సినిమా కలెక్షన్లను బట్టి,హిట్ రేటును బట్టి.. పేరు చివరన ఏదో ఒక ట్యాగ్ వచ్చి చేరిపోతుంది. కానీ ఒక నటుడు సూపర్ స్టార్ స్థాయికి వెళ్లడం అసాధారణం. హద్దులను చెరిపేసి గ్లోబల్ నటుడిగా ఎదగడం మరింత అసాధారణం. ఇర్ఫాన్ ఖాన్ విషయంలో ఈ రెండూ జరిగాయి. కానీ కెరీర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d1GIEy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రైతన్నలకు శాపంగా అకాల వర్షాలు .. తడిసినా సరే ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలని రైతుల నిరసనలు

కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా పడింది. ఈసారి అన్ని ఆటుపోట్లను తట్టుకుని పంట పండించి మార్కట్ కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో, ఐకేపీ సెంటర్ల వద్ద పరిస్థితులకు కన్నీటి పర్యంతం అవుతున్నారు . ఇక అసలే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ సమస్యలకు తోడు అకాల వర్షాలు రైతులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి. గత from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yPJyxB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వలస కూలీలకు కేంద్రం డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు..! మాయం చేసి బేరసారాలకు దిగిన దళారీలు..!!

గాంధీ నగర్/హైదరాబాద్ : వలస కూలీలకు కష్టాలు వరసకడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిన వారి జీవనం మరింత దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. జీవనోపాది కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వలస కార్మికులను కరోనా వైరస్ ఘోరంగా పగబట్టినట్టు తెలుస్తోంది. దేశంలోని సుధూర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో అనేక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WdBJJQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆరోగ్యసేతు యాప్ వాడాల్సిందే.. ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు....

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగుల భద్రతతో పాటు కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఆరోగ్యసేతు యాప్ ను విస్తృతంగా ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ యాప్ ను తమ సెల్ ఫోన్లో డౌన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SjDVOP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంజాన్ వేళ భారీ పేలుళ్లు: 46 మంది మృతి, 50 మందికి గాయాలు

డమస్కస్: సిరియాలో మరోసారి పేలిన బాంబులు అనేక మంది ప్రాణాలు తీశాయి. పెట్రోల్ ట్రక్‌తో బాంబులు పేల్చడంతో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయాలపాలయ్యారు. రంజాన్ పర్విదినం పురస్కరించుకుని వివిధ దుకాణాల్లో ప్రజలు కొనుగోళ్లు జరుపుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. మృతుల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f1mDjl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: 3 వేల కిలోమీటర్లు, 84 గంటలు, అంబులెన్స్ డ్రైవర్లకు సీఎం సెల్యూట్, సన్మానం, వైరల్ !

చెన్నై/ మిజోరం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో మిజోరం రాష్ట్రానికి చెందిన యువకుడు చెన్నైలో మరణించాడు. చెన్నైలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మరణించడంతో అతని అంత్యక్రియులు చెయ్యడానికి అక్కడ అతనికి సంబంధించిన ఒక్క మనిషి కూడా లేడు. లాక్ డౌన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W8CNi7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కితాబు .. ఏమన్నారంటే

కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తున్నారు. పల్లెలను , పట్టణాలను , నగరాలను కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసం పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yRrPFR viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

coronavirus:పంజాబ్‌లో మరో రెండు వారాలు కర్ఫ్యూ, ఉదయం మాత్రం 4 గంటలు సడలింపు

కర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ కేసులు తగ్గకపోవడంతో డిసిషన్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రకటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అయితే ఉదయం పూట ఆంక్షలు సడలిస్తామని.. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారు బయటకు వెళ్లొచ్చని స్పష్టంచేశారు. పంజాబ్‌లో 313 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YhuVhe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో లాక్ డౌన్ సడలింపుకు కొత్త మార్గదర్శకాల విడుదల- ఇక వీటికీ అనుమతులు...

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు కోసం ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన తాజా వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన అంశాల ఆధారంగా ఈ అదనపు మార్గదర్శకాలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో హోంమంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Si78tr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి నగదు వెనక్కి: ఎందుకో తెలుసా?

హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ) జన్‌ధన్ ఖాతాల విషయంలో చేసిన తప్పును సరిదిద్దుకుంది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన రూ. 16 కోట్లకుపైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SeR4ZK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా తెలంగాణ నుంచి సూపర్ తెలంగాణ వరకు..! గణనీయంగా తగ్గిన కేసులు..!నేడు ఆరు మాత్రమే..!

హైదరాబాద్ : ఒక్క అడుగు.. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కరోనా వైరస్ పై చేస్తున్న యుద్దంలో విజయ దుందుభి మోగించేంకు సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు తెలంగాణలో కేవలం 6 కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం పట్ల అంతా ఊపిరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ShmXkp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ జాబితాలో బీజేపీ సన్నిహితులే ఎక్కువగా ఉన్నారని.. అందుకే పార్లమెంటులో ఆ వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. 'పార్లమెంటులో నేనో సాధారణ ప్రశ్న అడిగాను. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f2iCeo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్ కు సమాచారం అందించారు . ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 80,334 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yeo4Fd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కరోనా విరుగుడుకు మందు కనిపెట్టాం, బెంగళూరు వైద్యులు, కేంద్రం ఓకే అంటే ?

బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి విరుగుడుకు ప్రపంచ వ్యాప్తంగా ఔషదం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధి పూర్తిగా విరుగుడు కావడానికి మందు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. బెంగళూరులోని భారతి కర్ణాటక ఆయుర్వేద వైద్య బృందం కరోనా వైరస్ కు మేము విరుగుడు మందు కనిపెట్టామని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zFIOLP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావేళ వింత జననం: అది చూస్తూనే అందరికీ షాక్..!

అస్సాం: కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రెండు తలల గొర్రె పుట్టింది. అది ఆరోగ్యంగా కూడా ఉన్నింది. తాజాగా అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ గొర్రె కాదు.. ఓ వింత రూపంలో పంది పుట్టింది. ఈ పంది పిల్లకు రెండు తలలు, రెండు ముక్కులు మూడు కళ్లు ఉన్నాయి. ఈ పందిపిల్ల సంగతేంటో తెలుసుకోవాలంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y8t3fY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలుగు రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో తెలుగు విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ కొండలరావు(28) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం హాస్టల్‌లోని తన గది తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా కొండలరావు ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEKTtL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ భయంతోనే అజ్ఞాతంలోకి.. కిమ్ అదృశ్యంపై సౌత్ కొరియా కీలక అప్‌డేట్.. నిజమైతే నవ్వులపాలే!

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా సంచలనమే. వయసు రీత్యా చిన్నవాడు.. ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ.. అరాచకంలో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. అతని ఉన్మాదపు పాలన,నియంతృత్వ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXHgLA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: కులం పేరుతో రచ్చ.. విజయసాయికి దిమ్మతిరిగే కౌంటర్.. కన్నా-సున్నా అంటూ..

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్-19 కేసులతోపాటు పొలిటికల్ వైరస్ కూడా తాండవం చేస్తున్నది. కరోనా కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసిన ఓ పజిల్ వైరలై దుమారం రేపుతోంది. జాతీయ స్థాయిలో కరోనాకు మతం రంగులు పూసే ప్రయత్నం జోరుగా సాగుతుండగా, ఏపీలో వైరస్‌కు కులాలను ఆపాదించే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y8keCQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!

ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన విశ్రాంతి లేకనో కాదు. కడుపునిండా తిండి, తీసుకోవడానికి విశ్రాంతి ఎక్కువైన నగర యువత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. గత 36 రోజులుగా మానవ సంబంధాలకు దూరంగా ఉంటున్న యువత ప్రస్తుతం సహనం కోల్పోతున్నట్టు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3JMS7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇంట్లోనే ఉండి అబుదాబిలో అడ్వెంచర్స్ చేయాలనుందా.. అయితే స్టే క్యూరియస్ ఈ అవకాశం కల్పిస్తోంది

అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స్టే క్యూరియస్ అనే వర్చువల్ ఎక్స్ ప్లొరేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ప్రారంభించినట్లు సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ అబుదాబి ప్రకటించింది. మంచి ఎడ్యుకేషన్‌తో పాటుగా ఎంటర్‌టెయిన్‌మెంట్ కంటెంట్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఇళ్లల్లో ఉండే ఎమిరేట్స్ వాతావరణం ఆ అనుభూతి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bNoxSI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అయితే, అది సహజంగా పుట్టిందా లేక అక్కడి ల్యాబ్‌లో సృష్టించారా? అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాతోపాటు పలుదేశాలు ఇప్పటికే ఈ విషయంలో చైనాను నిందిస్తున్న విషయం తెలిసిందే. కరోనావైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే సృష్టించారా?: డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే.? ఇది చైనా మాట from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXQeZ0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా రోగుల కోసం రోబో- నెల్లూరు వాసి ఆవిష్కరణ- ఏయే పనులు చేస్తుందో తెలుసా ?

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ రోబో జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. దీని పనితీరుకు ముచ్చట పడిన జిల్లా అధికారులు మరో నాలుగు రోబోలను తయారు చేసి ఇవ్వాలని వెంటనే కోరారంటే దీని పవర్ ఏంటో అర్ధమవుతుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2nLKU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్ణాటకలో 14 జిల్లాలు గ్రీన్ జోన్, తెరుచుకున్న అన్నిరకాలు షాపులు, షాపింగ్ మాల్స్‌కు మాత్రం నో...

కరోనా వైరస్ ప్రభావం లేని 14 జిల్లాల్లో అన్ని షాపులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. అయితే షాపింగ్ మాల్స్‌కు మాత్రం అనుమతి లేదని స్పష్టంచేసింది. అన్నిరకాల షాపులు తెరిచేందుకు మంగళవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కర్ణాటకలో 30 జిల్లాలు ఉండగా.. నాలుగు విభాగాలుగా విడదీసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fJUd1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కరోనా భయంతో ఆసుపత్రిలో మాజీ సీఎం, నన్ను కాపాడండి, క్వారంటైన్ లో డాక్టర్ !

న్యూఢిల్లీ/ పాట్నా: కరోనా వైరస్ (COVID 19) పేరు చెబితో ప్రపంచంలో భయపడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఇప్పుడు ఆ కోవలోకి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేరిపోయారు. కరోనా భయం పట్టుకున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనకు వెంటనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SivYcS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇళ్ళకు పంపాలని తిరుగుబాటు చేస్తున్న వలస కార్మికులు .. సూరత్ లో ఘటన

కరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇక ఈ లాక్ డౌన్ వలస జీవుల పాలిట శాపంగా మారింది. పనుల్లేక , పస్తులు ఉండలేక , కుటుంబాలను వదిలి పెట్టి ఇతర రాష్ట్రాలలో ఉన్న వలస కార్మికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మా ఇళ్ళకు వెళ్తాం సారూ అని ప్రాధేయ పడుతున్నారు . మమ్మల్ని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f0l3yk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కిమ్ ఏ పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసు..! త్వరలో మీకూ తెలుస్తుంది..! ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

వాషింగ్టన్/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఉత్తర కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నాడా..? పోయాడా..? అనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలతో ఉన్నాడా లేడా అనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W6cfhI viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Ground Situation In Bihar Behind Nitish Kumar's Stance On Migrants

Bihar Chief Minister Nitish Kumar has refused to bring back students and migrant labourers, sticking to his stand that puts lockdown rules first. While it has ensured that the COVID-19 figures in the... from NDTV News - Special https://ift.tt/3aH16ck

Court Stays Kerala's Order To Defer Part Of Government Staff's Salaries

The Kerala High Court on Tuesday stayed the state's Left government's order to defer payments of a portion of salaries of all government employees by five months. The order has been stayed for two... from NDTV News - Special https://ift.tt/3f1XbKH

Ground Situation In Bihar Behind Nitish Kumar's Stance On Migrants

Bihar Chief Minister Nitish Kumar has refused to bring back students and migrant labourers, sticking to his stand that puts lockdown rules first. While it has ensured that the COVID-19 figures in the... from NDTV News - Special https://ift.tt/3aH16ck via

Court Stays Kerala's Order To Defer Part Of Government Staff's Salaries

The Kerala High Court on Tuesday stayed the state's Left government's order to defer payments of a portion of salaries of all government employees by five months. The order has been stayed for two... from NDTV News - Special https://ift.tt/3f1XbKH via

Sources: Overwatch League MVP Sinatraa to retire, join Sentinels VALORANT team

Jay "sinatraa" Won, who won an Overwatch League title with the San Francisco Shock, is leaving the organization and game to become a VALORANT pro. from www.espn.com - TOP https://ift.tt/2xhJlCJ via

Stuck inside with: Call of Duty as a beginner

Since we're all stuck inside, we're exploring Call of Duty: Modern Warfare through the eyes of a first-time player. from www.espn.com - TOP https://ift.tt/2xYXZzm via

తెలంగాణకు బిగ్ రిలీఫ్.. కొత్తగా కేవలం రెండే పాజిటివ్ కేసులు...

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ రెండూ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 332 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 25 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ztedkm viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

దో గజ్ దూరి!: ఈ బైక్ భౌతిక దూరం పాటిస్తుంది!

అగర్తాలా: కరోనాను ఎదుర్కోవాలంటూ సామాజిక(భౌతిక) దూరం తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిపురకు చెందిన ఓ మెకానిక్ భౌతిక దూరం పాటించేలా ఉండే ఓ ద్విచక్ర వాహనాన్ని రూపొందించారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాన్ని పార్థ సాహా అనే మెకానిక్ తయారు చేయడం గమనార్హం. ప్రయాణించే సమయంలోనూ సామాజిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W1ON58 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ రెండు కంపెనీల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

కరోనా వైద్య పరీక్షల కోసం చైనీస్ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన యాంటీబాడీ టెస్ట్ కిట్స్‌లో లోపాలు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోపాలు బయటపడ్డ రెండు కంపెనీల ఆర్డర్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్డర్ రద్దు కారణంగా భారత్‌కు ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని స్పష్టం చేసింది. ఆ రెండు కంపెనీల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KGesuV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లక్షణాలతో వెళితే తిప్పిపంపారు: గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రిలో ఇలా జరుగుతోందా?

హైదరాబాద్: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లక్షణాలున్నవారికి పరీక్షలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ అందరికీ చెడ్డ పేరును తెస్తున్నారు. తాజాగా, కరోనా లక్షణాలతో వచ్చిన ఓ యువతికి పరీక్షలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల పద్మప్రియ అనే యువతి గత ఐదు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eT12JL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదల

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది . దేశంలో, రాష్ట్రంలో కరోనా మరణాలకు కేంద్ర సర్కార్ , రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aCqT5q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

TRS@20: నాటి ఫొటోలు పంచుకున్న కేటీఆర్, హరీశ్ రావు, నిప్పురవ్వగా కేసీఆర్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సోమవారం(ఏప్రిల్ 27)న 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని, గుంపులుగా చేరవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుమేరకు గులాబీ శ్రేణులన్నీ అలాగే చేశాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VFQgim viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో విడదల రజనీ గురించి వింత ప్రచారం..! కాబోయే సీఎం అంటూ ఆసక్తికర చర్చ..!!

అమరావతి/హైదరాబాద్ : చదవడానికి ఈ వార్త చాలా విచిత్రంగా అనిపించినా తెలుసువాలని మాత్రం తెగ ఆత్రుతగా ఉంది కదూ.. ఔను.. వైసీపి ఎమ్మెల్యే విడదల రజనీ గురించి ఆమె నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ రాక్షసుడు అంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు భారీ ఉన్యాసం ఇచ్చి చంద్రబాబు కంట్లో పడిన విడదల రజనీ ఇప్పుడు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSDjJH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనాను మించి.. అగ్గిరాజేసిన హీరోయిన్ జ్యోతిక.. మండిపడుతోన్న హిందూ వాదులు..

గత వారం రోజులుగా తమిళ సోషల్ మీడియాలో జ్యోతిక హాట్ టాపిక్‌గా మారారు. మార్చి నెల ఆరంభంలో జరిగిన ఓ సినీ అవార్డుల ఫంక్షన్‌లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. జ్యోతిక వ్యాఖ్యలు హిందూ దేవాలయాలతో ముడిపడి ఉండటంతో వివాదం అంతకంతకూ ముదురుతోంది. నిజానికి ఆమె from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y3etq2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు అనుభవం దోపిడీకే ... విమర్శలు చంద్రబాబు పబ్లిసిటీ కోసమే : ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతల విమర్శలపై మండిపడుతున్నారు . ఒకపక్క కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో టీడీపీ నేతలు సాయం చెయ్యటం మానేసి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకపక్క ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని, పైపెచ్చు సలహాలు, సూచనలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCD8ob viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో కరోనా: సీఎం జగన్ సంచలనం.. లాక్‌డౌన్ ఎత్తేస్తామని ప్రకటన.. వైరస్ మనలో భాగమేనంటూ..

లాక్ డౌన్ అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయిన తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడం, స్థంభించిన ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ స్ట్రాటజీపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటకే ఏపీ సీఎం వైస్ జగన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W3MWgc viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అప్పుడు క్యాన్సర్, ఇప్పుడు కరోనా- దుబాయ్ లో నాలుగేళ్ల భారతీయ చిన్నారి అద్భుతం..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కుదిపేస్తున్న దేశాల్లో గల్ఫ్ లోని దుబాయ్ కూడా ఉంది. ఇక్కడ భారత్ నుంచి ఎప్పుడో వలస వెళ్లిన ఓ కుటుంబం ఉంది. అందులో నాలుగేళ్ల చిన్నారి. ఆమె తల్లి ఓ హెల్త్ వర్కర్. తాజాగా ఆమెకు కరోనా సోకింది. ఆమె నుంచి కూతురు శివానీకి కూడా వైరస్ వ్యాపించింది. వైద్యులు ఐసీయూలో ఉంచి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eT8vbP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

గూగుల్ తల్లిని నమ్ముకుని తెగబడ్డ మందుబాబులు .. ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ !!

మద్యం షాపులు కరోనా లాక్ డౌన్ తో మూత పడిన వేళ తమకున్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు మందుబాబులు. ఒక పక్క కల్లు కోసం నానా తంటాలు పడుతూనే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి, 108 కు 100 కు డయల్ చేసి మద్యం లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తూ మద్యం షాపులు తెరవాలని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cJrZ0K viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్‌డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్, అధికారులు తీసుకున్న చర్యలతో ఓ నిండు గర్భిణీ నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటినొప్పులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPMp8k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రాజయ్య వార్నింగ్‌.. పెరిగిన పొలిటికల్ హీట్.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కలకలం..

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరాడంబరంగా నిర్వహించిన ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPMokM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Corona Lockdown: లాక్ డౌన్ డిమాండ్, కనపడితే కరోనాను అమ్మేస్తారు, రెఢీనా ? నాసామిరంగ !

పుదుచ్చేరి/ చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి ప్రపంచ దేశాలతో ఫుల్ బాల్ ఆడుకుంటుంది. కరోనా కట్టడి కోసం భారతదేశంతో సహ ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేశారు. భారతదేశంలో లాక్ డౌన్ సందర్బంగా నిత్యవసర వస్తువులకు భలే డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో నిత్యవసర వస్తువుల కంటే లిక్కర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sfepui viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా వ్యాప్తి టీడీపీ స్లీపర్ సెల్స్ వల్లే.. ఇది టీడీపీ కుట్రే : మంత్రి మోపిదేవి

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఏపీలో మాత్రం మంత్రులు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు సైతం కరోనా కంట్రోల్ లో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . కరోనా వ్యాప్తిపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VImjhP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పరిస్థితులను బట్టి సంయమనం పాటిస్తున్నాం.. ప్రజా సమస్యలు పట్టించుకోక పోతే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్

అమరావతి/హైదరాబాద్ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, కరోనా వైరస్ క్లిష్ట సమయంలో సంయమనం పాటించి సున్నితంగా స్పందిస్తున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతులు, కూలీలు, ఆటో కార్మికుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, జనసైనికులు పెద్ద మనసుతో చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWHQuQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులు ఎవరి నుంచి వ్యాపించాయో తెలియకపోవడంతో కేరళ రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aNEEhW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు: 224 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకోండి

తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ఇంజినీర్, ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్టు, అసిస్టెంట్, టైపిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 13 మే 2020 సంస్థ పేరు: from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y44xwj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా: 24 గంటల్లో 1,396 కొత్త కేసులు.. చైనా కిట్స్ వాడొద్దన్న ఐసీఎంఆర్.. కేంద్రం తాజా ప్రకటనలివి..

లాక్‌డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నవేళా, కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1396 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,892కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ బాధితుల గుర్తింపులో కీలకమైన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై ఇండియన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ScOLX0 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణా గవర్నర్ తమిళిసై ని కలిసిన బీజేపీ నేతలు .. రీజన్ ఇదే

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు గవర్నర్‌ తమిళిసైతో సమావేశమయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేతలు తెలంగాణా గవర్నర్ ను కోరారు. అలాగే వలస కూలీల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో వారికి ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని బీజేపీ నేతలు గవర్నర్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cUDeDM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Corona Lockdown: మాస్క్ లేదని సచిన్ కు ఇలాంటి శిక్షా ?, కోబ్రా అయితే ఏంది తొక్క, పైత్యం !

బెంగళూరు/ బెళగావి: కరోనా వైరస్ (COVID 19) నియమ నిబంధనలు, లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ CRPF Cbra Jawan పై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కరోనా వైరస్ కట్టడి కోసం తాము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నామని, నువ్వు కనీసం మాస్క్ కూడా వేసుకోలేవా ? అంటూ ఆ సీఆర్ పీఎఫ్ జవాన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SbqaSo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

స్ధానిక పోరుకు ముందే జగన్ తో నిమ్మగడ్డకు చెడిందా ? అఫిడవిట్ లో సంచలన అంశాలు...

ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్దమంటూ ఆయన ఘాటుగా స్పందించారు. తాను చేసే ప్రతీ పనీ కమిషన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aFRGxU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రెండే గదుల్లో 20 మంది.. 38 రోజులుగా నరకం.. ఆదుకోవాలని దండాలు..

లాక్ డౌన్ ఓ కుటుంబానికి అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. శుభకార్యానికి వచ్చి 20 మంది బంధువులు తమ ఇంట్లోనే చిక్కుకుపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. కేవలం రెండే గదులున్న తమ ఇంట్లో నెల రోజులుగా ఇంతమంది ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. అంతేకాదు,ఇంతమందికి భోజన సదుపాయం కల్పించడం తమవల్ల కావట్లేదంటున్నారు. సికింద్రాబాద్‌లోని పార్శిగుట్ట ప్రాంతానికి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zorElB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా.. 80% అసింప్టమాటిక్ కేసులే.. సీఎంల ఆందోళన, పరిష్కారమిదే..

కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరకుండానే ఇండియాలో కేసుల సంఖ్య 27వేలకు చేరువైంది. ఆదివారం నాటికి మరణాల సంఖ్య 800 దాటింది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 8వేలకు దగ్గరగా ఉంది. ఇప్పటికే అక్కడ 323 మంది చనిపోయారు. కాగా, మహారాష్ట్రలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో 80 శాతం అసింప్టమాటిక్ కేసులేనని from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bDXHMB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

10 మార్గాలు.. భారత్ కరోనా సంక్షోభం గట్టెక్కాలంటే.. ఇవి చేసి తీరాల్సిందే..!

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దేశ జీడీపీ వృద్దిరేటు 1.9శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన నాటి నుంచి భారత్ ఇంత తక్కువ వృద్ధిరేటు కనబర్చడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిజానికి 2021లో భారత జీడీపీ 7.4శాతం మేర వృద్ది చెందుతుందని అంచనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VY9zTh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ చేతిలోనే రిమోట్ కంట్రోల్ : పవన్ కు అంతుచిక్కని బీజేపీ రాజకీయం: చంద్రబాబుతోనే బెటరా...!

ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..? బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ మౌనం వెనక కారణమేంటి..? ఆంధ్రా రాజకీయాల్లో బీజేపీ మిత్రపక్షం ఎవరు పవనా.. జగనా..? బీజేపీతో చెలిమి కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు అందుతున్న సంకేతాలేంటి..? కరోనా సమయంలో సైతం ఏపీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ-బీజేపీల మధ్య పరోక్ష మైత్రి కంటిన్యూ అవుతూనే ఉంది. అధికారిక మిత్రుడు పవన్‌ from Oneindia.in - thatsTelugu https://ift.tt/357Nu8S viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్‌డౌన్ పొడిగించాలా? వద్దా?: వైఎస్ జగన్‌కు అమిత్ షా ఫోన్: కరోనా కేసులు భారీగా నమోదవుతోన్న వేళ..

అమరావతి: వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 1097 కరోనా వైరస్ పాజిటివ్ నమోదు కాగా.. ఇందులో 450 కేసులు వారంరోజుల్లోనే రికార్డు అయ్యాయి. ఆదివారం నాడు కూడా 81 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో వెలుగు చూశాయి. ఇలాంటి పరిణామాల మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGEgTl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ మెడికల్ షాపుల్లో కొత్త యాప్.. ఇక కరోనా లక్షణాలు కనిపిస్తే....

ఏపీలో కరోనా వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. దీంతో ప్రభుత్వం ఈ దిశగా మరో ముందడుగు వేసింది. ఇకపై మందుల షాపుల్లో కరోనా లక్షణాలతో వచ్చి మందులు అడిగిన వాళ్ల వివరాలను వాటి యజమానులే అప్ లోడ్ చేసేలా ఓ యాప్ ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. దీని ద్వారా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2T9c4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ మెనూ.. వలస కార్మికులు తిండి ఇదే.. ఏ రాష్ట్రంలో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే..

కరోనా లాక్ డౌన్ మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆహారం,నిద్ర,అలవాట్లు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇంట్లో ఖాళీగా కూర్చొంటుండటంతో.. కొంతమంది గంటకోసారి కడుపులో ఏదో ఒకటి పడేస్తున్నారు. గతంలో షడ్రుచులతో భోజనం చేసినవాళ్లలో కొందరు.. ఇప్పుడు ఒకటి,రెండు కూరలతో సరిపెట్టుకుంటున్నారు. భద్ర జీవితం గడుపుతున్నవారికి ఎటొచ్చి ఏ ఢోకా లేదు. కానీ బతుకుదెరువు కోసం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eKPzfg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చంద్రబాబు డిమాండ్ కు ఓకే చెప్పిన జగన్.. ఈసారి వారికి ఫుల్ హ్యాపీ...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల పింఛన్లలో కోత విధించకుండా పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో వీరి పింఛన్లలో 50 శాతం కోత విధించారు. మిగిలిన మొత్తాన్ని కరోనా సంక్షోభం ముగిశాక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి విపక్ష టీడీపీ అధినేత from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bHNPlg viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అకౌంట్ బ్లాక్, ట్విట్టర్ భారత ద్రోహి, తబ్లీగి జీహాదీలు!

బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) భారత్ లో ఎక్కువగా వ్యాపించడానికి తబ్లీగి జమాత్ జీహాదీలు కారణం అని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తర కన్నడ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ట్వీట్ చెయ్యడడంతో ఆయన ట్వీట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేశారు. మా సంస్థ నియమాలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQxgWb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విలయం: హిందూ-ముస్లిం తేడాలు.. రోగానికి, రక్తానికి మతం ఉంటుందా? కేజ్రీవాల్ ఏమన్నారంటే..

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో కరోనా మహమ్మారికి మతం రంగులు అద్దుతున్నారంటూ ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో మర్కజ్ ప్రార్థనలు మొదలుకొని, మొన్నటి పాల్ఘర్ మూకదాడి ఘటన వరకు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసేలా ప్రకటనలు చేయడం, బీజేపీ ఎంపీలైతే ఏకంగా ముస్లిం మహిళల సెక్స్ విషయాలనూ ఇందులోకి చొప్పించడం వివాదాస్పమయ్యాయి. ఈలోపే, రాజకీయ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eRMMkv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్నూల్లో కరోనా స్టేజ్ 4 ?- వైసీపీ ఎంపీ కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్- నలుగురు డాక్టర్లే..

ఏపీలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే జిల్లాలో 279 కరోనా కేసులు నమోదు కాగా... తాజాగా ఏకంగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వీరిలో నలుగురు డాక్టర్లే కావడం విశేషం. దీంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eUCgc8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: జనసమ్మర్థంపై నిషేధం: ఇద్దరు గుమికూడినా

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటికి ముగియబోతోంది. ఆ తరువాత పరిస్థితేమిటీ? ఎలా ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఇంకా సమయం మిగిలి ఉన్నందున పొడిగింపుపై ఎలాంటి ముందస్తు ప్రకటనా చేయలేదు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yGtcav viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో బ్లాక్ వీక్: సగం కరోనా కేసులు వారం రోజుల్లోనే నమోదు: ఆ రెండు జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా..

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఆరంభంలో పరిమితంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం కట్టుతప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ముందుజాగ్రత్తలను తీసుకుంటున్నప్పటికీ.. కరోనా వైరస్ అదుపులోకి రావట్లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకవంక తెలంగాణలో తగ్గుముఖం పట్టగా..అదే సమయంలో ఏపీలో భారీగా నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXgRXb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉద్ధవ్ పదవిపై కరోనా పంజా: సీఎంగా ఉండేనా..ఊడేనా, కేంద్రం కనికరిస్తేనే...!

ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ముందువరసలో ఉంది. ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గట్లేదు సరికదా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సంక్షోభం ఇలా ఉంటే రాజకీయంగా కూడా అక్కడ సంక్షోభం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. సంక్షోభంలో "మహా" సంక్షోభం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eUcDbo viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ మార్కెట్లో కొన్న కూరగాయలే ఊరంతా పంచారట... విజయవాడలో మరో కల్లోలం

అది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. పండిట్ నెహ్రూ బస్టాండ్ కు అతి సమీపంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో అక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు కొనేందుకు వస్తుంటారు. కానీ తాజాగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయితే అధికారుల అనుమతితో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xOmlvz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ పొడగింపు: మే 31దాకా.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దన్న మోదీ.. కేసీఆర్ బాటలో కేజ్రీవాల్..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నవేగం, కొవిడ్-19 కొత్త కేసులు వెలుగుచూస్తున్న తీరునుబట్టి దేశవ్యాప్తంగా సోమవారంలోగా కేసుల సంఖ్య 30వేలు, మరణాలు 1000 దాటే అవకాశముంది. మన దగ్గర వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరనేలేదని కేంద్రం పదే పదే చెబుతున్న నేపథ్యంలో మే3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. అంతలోనే, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cM9gBv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown: ప్రభుత్వ స్కూల్ లో మహిళపై గ్యాంగ్ రేప్, కామాంధుడు కానిస్టేబుల్, ఫ్రెండ్స్, బస్సు లేక!

జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఊరికి వెళ్లడానికి అవకాశం లేక ఓ ప్రభుత్వ స్కూల్ లో తలదాచుకున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఒక హెడ్ కానిస్టేబుల్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bCMdsM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కర్నూలు, గుంటూరులతో పోటీ పడుతోన్న కృష్ణా: త్రిపుల్ సెంచరీకి చేరువగా..: దిమ్మతిరిగేలా కొత్త కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. వరుసగా ఏడో రోజు కూడా భారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్యలో పోటీ పడుతోన్న కర్నూలు, గుంటూరు సరసన ఇక కృష్ణా జిల్లా కూడా చేరింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక కేసులు ఈ ఒక్క జిల్లాలోనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cNqkaj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీకి పొంచివున్న అకాల గండం: బంగాళాఖాతంలో అల్పపీడనం: 24 గంటల్లో తుఫానుగా

విశాఖపట్నం: కరోనా వైరస్ ఒకవంక రాష్ట్రాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలు గండం పొంచివుంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల వ్యవధిలో తుఫానుగా మార్చు చెందే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమంగా అది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S8gCYu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లాక్‌డౌన్: మోదీ కీలక సందేశం.. ప్రపంచానికి భారత్ ఆదర్శం.. రంజాన్‌లోగా అది జరగాలంటూ..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నప్పటికీ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనం రోడ్లెక్కారు, తుపాకులతో నిరసనలు చేస్తున్నారు. చైనాలోనైతే ప్రభుత్వమే అన్నీ తప్పుడు లెక్కలు చెబుతోందన్న ఆరోపణలున్నాయి. మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో చాలా దేశాలు లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నాయని సాక్ష్యాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే ప్రకటించింది. వీటికి భిన్నంగా భారత్ లో మాత్రం లాక్ డౌన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y59OP1 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు: షాపులు ఓపెన్: తెరచుకుంటున్న దుకాణాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్టాండ్ అలోన్ దుకాణాలు ఒక్కటొక్కటికిగా తెరచుకుంటున్నాయి. కొన్ని రకాల దుకాణాలను ఓపెన్ చేయడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆదివారం ఉదయం చిరు వ్యాపారస్తులు తమ వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభిచారు. ఈ ఉదయం 8 గంటల సమయంలో కరోనా రహిత ప్రాంతాల్లో దుకాణదారులు రోజువారీ పనుల్లో నిమగ్నం అయ్యారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x8l8yE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Girl Commits Suicide After Being Allegedly Raped In UP, 2 Arrested: Cops

Two persons were arrested for allegedly raping a girl, who committed suicide in Aligarh's Dadon, police said. from NDTV News - Special https://ift.tt/359nyda

Boy, 5, Gives Details Of Tutor Taking Classes During Lockdown In Punjab

A five-year-old boy spilled the beans when a Punjab police official asked his uncle for the address of his tutor's house from where the man was bringing his nephew and niece before being caught for... from NDTV News - Special https://ift.tt/2VFsHq2

కిడ్నీలపై కరోనావైరస్‌ ప్రభావం చూపుతుందా..? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామందిలా చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలు ఆరోగ్య సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ మెదడుపై ప్రభావం చూపించగలదనే విషయాన్ని కొన్ని జర్నల్స్‌లో రావడం చూశాం. తాజాగా ఈ మహమ్మారి మనిషి కిడ్నీపై కూడా ప్రభావం చూపుతుందని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఓ సారి చూద్దాం. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYDUB6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ .. నూజివీడులో టెన్షన్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ కరోనా వైరస్ మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది . కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఢిల్లీ మర్కజ్ తబ్లీఘీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా కరోనా సోకటంతో from Oneindia.in - thatsTelugu https://ift.tt/35chNLK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్: యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరికలు

వాషింగ్టన్: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్((ఎఫ్‌డీఏ) మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ చికిత్సలో ఆశాజనక ఫలితాలిస్తుందని భావిస్తూ భారత్ తోపాటు ప్రపంచ దేశాలు ఈ మందును వినియోగిస్తున్న విషయం తెలిసిందే. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S1FC3t viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ట్రంప్ తిక్క సలహా - గూగుల్ లో వాటి కోసం తెగ వెతికేస్తున్న అమెరికన్లు..

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికన్ల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ కరోనాను లైట్ తీసుకోవడంతో మొదలైన ఉత్పాతం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు వేలాది మంది అమెరికన్ల ప్రాణాల్ని హరిస్తోంది. దీంతో ట్రంప్ కు సెగ తగులుతోంది. తొలుత ఇందుకు కారణాలను వెతికిన ట్రంప్ తాజాగా వైరస్ నియంత్రణకు సలహాలు కూడా ఇస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aJ1wiA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విజయవాడలో నో నాన్ వెజ్ .. అమ్మితే కఠిన చర్యలే

కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. ఇప్పటికే 1016 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అంతటా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది . కేవలం విజయవాడలోనే అత్యధికంగా 100కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఇక ఈ నేపధ్యంలో విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో విజయవాడలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kywtez viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సౌదీలో భారీ సంస్కరణలు: ఇకపై కొరడా శిక్ష ఉండబోదు..తప్పు చేస్తే ఏం చేస్తారో తెలుసా..?

సౌదీ అరేబియాలో కొత్త సంస్కరణలు ఊపిరిపోసుకుంటున్నాయి. మారిన రాజుతో పాటుగా ఆ దేశం తీసుకొస్తున్న సంస్కరణలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఆదేశ రాజు సల్మాన్ ప్రకటించిన సంస్కరణలు కూడా ప్రశంసించతగ్గవే కావడం విశేషం. ఇలాంటి వాటిలో ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి ఉచిత చికిత్స అందిస్తామని రాజు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bF1wRE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సందు చూసి చిందేస్తామంటే కుదరదు.. మటన్ అధిక ధరలకు అమ్మితే కఠిన శిక్షలే.. జీహెచ్ఎంసీ హెచ్చరిక..

హైదరాబాద్ : లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర సరుకులు, ప్రజా సౌకర్యాలు, సౌలభ్యత, కల్తీ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై నగర పాలక సంస్థ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల రేట్లను అధిక ధరలకు విక్రయిస్తే కొరడా ఝుళిపిస్తావమని గతంలో వ్యాపారస్తులకు నగర పాలక సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పాలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VG128F viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఈ విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచేనా?: యూజీసీ కమిటీలు కీలక సూచనలివే

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. అంతేగాక, విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్‌లైన్ విద్యపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో సిఫార్సు చేయాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషణ్(యూజీసీ) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ శుక్రవారం ఈ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1v7Rv viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కొనసాగుతున్న సూపర్ మార్కెట్ల సీజ్ ... రీజన్ ఇదే

కరోనా లాక్ డౌన్ సూపర్ మార్కెట్ ల యజమానులకు తిప్పలు తెచ్చి పెట్టింది. సూపర్ మార్కెట్ లకు జనాలు గుంపులుగా వస్తున్న వేళ వారిని కట్టడి చేసి సామాజిక దూరం పాటించేలా చెయ్యాల్సిన బాధ్యత సూపర్ మార్కెట్ లదే అని చెప్పిన ప్రభుత్వం అలా పాటించని సూపర్ మార్కెట్ లను సీజ్ చేసే పనిలో పడింది from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VG100x viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కోలుకున్నాక మళ్లీ కరోనా రాదని చెప్పలేం -బాంబుపేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, అందుకు గల కారణాలు, కోలుకున్న రోగుల పరిస్ధితి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పరిశోధనాత్మకంగా ఫలితాలు వెలువరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ (who) ఇవాళ మరో బాంబు పేల్చింది. కరోనా నుంచి కోలుకున్న రోగులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ మహమ్మారి తిరగబెట్టే అవకాశముందని హెచ్చరించింది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ePrhRf viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓ పత్రిక ఓనర్ని శపించావు.. మరి ఒవైసీ వ్యాఖ్యల పట్ల ఏమంటావ్..? కేసీఆర్ ను ప్రశ్నించిన రాములమ్మ..!

హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించకముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వసతులను ఉపయోగించుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన ఏ ఒక్కరూ పడకూడదని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KwSzhk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus:ఒక్క క్లిక్‌తో ఆయా దేశాల్లో ఉన్న ట్రావెల్ గైడ్‌లైన్స్, ఆంక్షల సమాచారం తెలుసుకోండి

అసలే కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. చాలామంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇక ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మారి విసిరిన పంజాకు బెంబేలెత్తిపోతున్నాయి. తొలినాళ్లలో ఇది పెద్ద వైరస్ కాదని వ్యాఖ్యలు చేసిన అగ్రరాజ్యాలు ఇప్పుడు ఊపిరి తీసుకోలేకున్నాయి. వారి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S85n1X viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మద్యం తరలిస్తూ దొరికితే రూ. 50 లక్షల లంచం: ఏసీపీ సస్పెండ్, బలి పశువును చేశారా?

బెంగళూరు: కరోనావైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో రాత్రినక పగలనక సేవలందిస్తున్న పోలీసులపై సర్వత్రా ప్రశంసలందుతున్నాయి. కానీ, ఒక్కరిద్దరు చేస్తున్న కక్కుర్తి పనులు ఆ శాఖకే మచ్చ తెచ్చేలా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kxu83v viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నియంత కిమ్‌ కోసం చైనా నుంచి నార్త్ కొరియాకు వైద్యబృందం... ఆరోగ్యం విషమించిందా..?

బీజింగ్/ ఉత్తరకొరియా: గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే కిమ్ పరిస్థితి బాగుందని తాను ఉత్తరకొరియా గ్రామీణప్రాంతాల్లో ఉన్నాడంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు ఉత్తరకొరియా శతృదేశం దక్షిణ కొరియా కూడా కిమ్ జాంగ్ ఉన్ బాగానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aGloCK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జూన్ 30 వరకు వాటిపై నిషేధం విధిస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 25మంది మరణించారు . ఇక కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక యూపీలో కూడా కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vzmwnk viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ కు విన్నపాలు చేశారు . లేఖలు సైతం రాశారు . ఇక తాజాగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xQto70 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ మా దగ్గరకు రాకుండా చూడు దేవుడా అంటూ దేవుడిని వేడుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్ బారినపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 1 లక్షా 96 వేల మందికిపైగా కరోనా వైరస్ తో మరణించారు. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ePJi1Z viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

13 ముక్కలు -17 కేసులు- బెజవాడలో కొంపముంచిన పేకాట....

ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం ఇప్పుడు కరోనా రాజధానిగా మారిపోతోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు సైతం అంతుబట్టడం లేదు. తాజాగా రెండు రోజుల వ్యవధిలో ఓ ఎస్సై, మరో లారీ డ్రైవర్ కారణంగా కేసులు పెరిగినట్లు భావిస్తున్నతరుణంలో వీరితో పాటు స్ధానికంగా కృష్ణలంకలో పేకాట ఆడిన కొందరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aBH5Us viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..

కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులను యజమాన్యాలు జీతం ఇస్తున్న తినేందుకు తిండి లేదు. వీరి పాలిట జీహెచ్ఎంసీ ‘అన్నపూర్ణ' వరంగా మారింది. రోజుకు లక్షమందికి వరకు ఉచితంగా భోజనం అందిస్తూ.. అన్నార్థుల ఆకలి తీరుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S6nGo6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నోటి దురద తెచ్చిన తంటా! కరోనాపై వ్యాఖ్యలు వ్యంగ్యమేనంటూ ట్రంప్, కట్ చేసేశారు!

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమే ఒక సంచలనం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్లో ఏదో ఓ చోట ఆయన నోటి దురద చాటుకుంటూనే ఉంటున్నారు. పలుమార్లు ఏదో ఒకటి చెప్పి తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ దేశాల నుంచే గాక, సొంత దేశం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VZZ8OK viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

టీచర్లకు ఆన్ లైన్ క్లాసుల తిప్పలు .. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యార్థులు

కరోనా దెబ్బకు ఒక్కసారిగా మానవ జీవన విధానమే మారిపోయింది . ఇక కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది . దీంతో ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zwgiMD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఓలమ్మో.. ఇప్పుడేటి సేసేది..! శ్రీకాకుళంకు పాకిన కరోనా మహమ్మారి..! 3 పాజిటివ్స్‌ కేసులు నమోదు..!!

అమరావతి/హైదరాబాద్ : అయిపోయింది.. అనుకున్నదంతా అయిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఆ రెండు జిల్లాల దరి దాపులకు కరోనా వ్యాప్తి చెందలేదు, వ్యాప్తి చెందదు కూడా అని నిన్నటి వరకూ మొండి ధైర్యంగా ఉన్నారు ప్రజలు. కాని కరోనా మహమ్మారి ముందూ ఏదయినా పటాపంచలు కావాల్సిందేనన్న అంశం నేడు రుజువయ్యింది. కరోనా మహమ్మారికి ప్రాంతం, మతం, భాష from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKdMAD viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2020 Mahindra XUV500 BS6 Bookings Open Online

The SUV manufacturer, Mahindra & Mahindra has officially commenced the online bookings for the BS6 compliant version of the XUV500. The interested customers can pre-book the BS6 SUV500 with a token... from NDTV News - Special https://ift.tt/3aHNM7n

ఆ 4 ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు.. కొత్తగా మరో 13.. కరోనాపై ఈటెల రాజేందర్..

తెలంగాణలో శుక్రవారం (ఏప్రిల్ 24) 13 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 983కి చేరుకుందన్నారు. గురువారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కు పైగా కరోనా టెస్టులు నిర్వహించామన్నారు. కరోనా నుంచి కోలుకుని గురువారం మరో 29 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VAcH8U viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కేసీఆర్ ప్రెస్ మీట్‌ పెట్టారంటే...మొన్న ఉత్తేజ్,నేడు బ్రహ్మానందం.. అందరిదీ అదే మాట...

కరోనా లాక్ డౌన్ పీరియడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా జనం టీవీలకు అతుక్కుపోతున్నారు. సాధారణంగానే ఆయన ప్రసంగాలు,పంచ్‌లు,వాక్పటిమ అంటే అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి. లాక్ డౌన్ పీరియడ్‌లో అది మరింతగా రెట్టింపైంది. కేసీఆర్ మాట్లాడుతున్నారంటే.. ఏదో భరోసా ఇస్తారని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినీ నటుడు ఉత్తేజ్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S3wbk4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ అమలుపై కేంద్రం ఆరా..! తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..!!

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావాన్ని టెలీ, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే కాకుండా ప్రత్యక్షంగా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు అమలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eOCQZ6 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లాక్ డౌన్ : ఏపీలో రవాణా శాఖ కొత్త యాక్షన్ ప్లాన్ ...

ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చారు. వీటి ప్రకారం రో్డ్లపై అత్యవసర సర్వీసులతో పాటు గూడ్స్ వాహనాలను అనుమతిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని మార్పులు చేసిన రవాణాశాఖ కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చేసింది. దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KvlimL viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా లాక్‌డౌన్: జగన్ బాటలో యోగి.. వలస కూలీలకు బిగ్ రిలీఫ్.. ఎక్కడున్నా తీసుకొస్తామంటూ..

''పేదరికం కంటే పెద్ద రోగం ఉందా? అయినవాళ్లకంటే పెద్ద అండ ఉందా? కష్టకాలం ఇంటికాడ ఉంటే సారు.. కలిసిమెలసి కలోగంజో తాగేటోళ్లం.. బస్సులొద్దు బండ్లు వద్దు అయ్య సారు.. విడిచి పెడితే నడిచి నేను పోత సారు..'' అంటూ వలసకూలీల వెతలపై రూపొందిన ఓ పాట తెలుగునాట వైరలైంది. నిజానికి ఆ పాటతో సంబంధం లేకున్నా ఇద్దరు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYDOt2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్‌డౌన్ లేదంటే భారీ మూల్యమే: 80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు, 10 లక్షల మందిపై నిఘా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు 20.57 శాతం మంది అంటే 4,748 మంది కోలుకున్నారని చెప్పారు. భారత్‌లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే? from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KzxoLy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆదాయం కోసమైనా వైన్ షాపులు తెరవండి ..ఈ మాట అన్నదెవరో తెలుసా !!

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు వైన్స్ కూడా బంద్ కొనసాగటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఇక వారి మాట అలా వుంచితే మద్యం షాపులు లేకపోవటం వల్ల అటు ప్రభుత్వానికి తీరని నష్టం వస్తుంది. విపరీతమైన ఆర్ధిక కష్టం కలుగుతుంది . దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/353nhsb viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆమెకు సడెన్ సర్‌ప్రైజ్.. పోలీసులు చేసిన ఈ పనికి ఆశ్చర్యం,ఆనందం..

రూల్స్ బ్రేక్ చేసేవారి తాట తీయడం.. ఆపదలో ఉన్నామంటే పరిగెత్తుకెళ్లడం... లాక్ డౌన్ వేళ పోలీసుల నిబద్దతకు అద్దం పడుతోంది. మాటలతో వినని వారికి లాఠీలతో బుద్ది చెప్పడమే కాదు.. ప్రేమగా అడిగితే ఏ సాయానికైనా వెనుకాడమని నిరూపిస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన హైదరాబాద్ పోలీసులు.. బర్త్ డే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VYDMBq viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వివాదంలో జగన్ రైట్ హ్యాండ్...జాతీయమీడియాలో రచ్చ..సీఎం సమర్థతకు సవాల్‌గా..!

విజయవాడ: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి భారత్‌లో ఇప్పటికే 700కు పైగా మరణించారు. 23వేలకు పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి అంతా కలిసి పనిచేయాలంటూ ఇటు ప్రధాని మోడీ అటు ఆయా రాష్ట్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/351x165 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Corona Lockdown: కరోనా ఆటో వస్తే ప్రజలు పరుగో పరుగు, అలా వెళితే ఇలా వచ్చి, గానా బజానా !

చెన్నై: ప్రాణాంతకమైన కరోనా వైరస్ (COVID 19) ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ దెబ్బకు భారతదేశంలో నెల రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో అని ఎంత చెప్పినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. లాక్ డౌన్ నియమాలు పాటించండి, ఇళ్లలోనే ఉండండి అంటూ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0hNJe viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జీరో వడ్డీ పథకం ప్రారంభించి మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదలకు మరో వరం ఇవ్వనున్నట్టు ప్రకటించారు . నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు . అంతే కాదు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x9q3zw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంజాన్ వేళ.. ముస్లింలకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి..

రంజాన్ మాసం మొదలు కావడంతో హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ఇంటి వద్ద కూడా సామూహిక ప్రార్థనలు చేయవద్దన్నారు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆకలితో బాధపడే పేదలను ఆదుకోవాలని... ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y3L2yS viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

మహిళా హోంగార్డు బరితెగింపు..! ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు..!!

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా వైరస్ మీద యుద్దం చేస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eMd0F9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అర్నబ్ గోస్వామి కేసులో ట్విస్ట్.. సుప్రీం ఊరట.. రేవంత్ రెడ్డి ఎంట్రీ.. కేసీఆర్ సర్కారుకూ నోటీసులు..

వివాదాస్పద జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి సంబంధించిన కేసుల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. పాల్ఘర్ మూకదాడి ఘటనపై మతవిద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ లపైనా అనూహ్య ఆదేశాలు జారీచేసింది. మరోవైపు, అర్నబ్ పై చర్యలకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీసులు పంపారు. వివరాల్లోకి వెళితే.. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S48Uyy viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా శాస్త్రవేత్తల అంచనా మరింత ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్.. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కాస్త స్థిరంగా మారొచ్చని లేదా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S7nuVY viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

విజయవాడలో ఎస్సైకి కరోనా - సిటీ పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్...

దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసు సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రానివ్వకుండా రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు సైతం వైరస్ సోకుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ఇదే కోవలో విజయవాడకు చెందిన ఓ ఎస్సై తాజాగా కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KziLrC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రంగనాయక సాగర్ ప్రారంభోత్సవ వేళ.. హరీశ్‌పై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నారంటే

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా నేడు(ఏప్రిల్ 24)న మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌ దగ్గర రంగనాయక సాగర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రారంభించారు.ప్రాజెక్ట్ సొరంగం వద్ద మోటార్ పంప్ ఆన్‌ చేసి రంగనాయకసాగర్‌ జలాశయంలోకి గోదావరి జలాలు విడుదల చేశారు. 2,300 ఎకరాల్లో from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cHWIuV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

డ్యాన్సులు వేసుకుంటూ..పూలు చల్లుకుంటూ ..రోజాపై బొండా ఉమా ఫైర్ ..ఇంకా ఏమన్నారంటే

నగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై బంతి పూలు చల్లిన వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది . ఇక ఈ నేపధ్యంలో నగరి ఎమ్మెల్యే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGbouM viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వీడియో చూడండి : అంబులెన్స్ ట్రీట్‌మెంట్ : తమిళనాడు పోలీసులు ఇస్తున్న చికిత్స జర దేఖో..!

తమిళనాడు: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం జరుగింది. అయితే లాక్‌డౌన్ అంటే ఒక్క నిత్యావసర సేవలు తప్ప మిగతావన్నీ బంద్ పెట్టడం అన్నమాట. అంతేకాదు ఎంతో అవసరం తప్పదని తప్పితే ప్రజలు రోడ్లపైకి రాకూడదు. ప్రభుత్వాలు ఎన్నిమార్లు చెప్పినప్పటికీ చేతులెత్తి నమస్కరించినప్పటికీ కొందరు మాత్రం మాట వినడం లేదు. అదేదో తమకోసం కాదని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VzRKux viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..

ఏపీలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నా.. ఆయనపై సాగుతున్న దర్యాప్తు ఇంకా సంచలనాలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్రానికి రాసిన లేఖ వివాదాస్పదం కావడంతో దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీఐడీకి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా నిమ్మగడ్డను ఫిక్స్ చేసేందుకు సీఐడీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Skaht5 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

coronavirus:కుత్బుల్లాపూర్‌ 3 జోన్లలో కంటైన్మెంట్ ఎత్తివేత, 14 రోజులుగా నో పాజిటివ్ కేసు...

కరోనా వైరస్ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కొన్నిప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఆ జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేరింది. వాస్తవానికి హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల కేసులు తగ్గడం ఊరటనిచ్చే అంశం. నియోజకవర్గంలోని అపురూపకాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్‌లో కంటైన్మెంట్ ఎత్తివేసినట్టు అధికారులు ప్రకటించారు. 14 రోజుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0OpGA viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Inject Disinfectant? Donald Trump's Medical Claims Baffle Nation, Experts

Top White House coronavirus advisor Deborah Birx shrank in horror and around the nation comedians sharpened their pens: President Donald Trump had just asked if virus victims couldn't be injected with... from NDTV News - Special https://ift.tt/3bESOmK via

Tim Allen Made An A+ Toy Story Dad Joke At Tom Hanks Now That His Health Has Recovered

More friendly banter from these two. from CinemaBlend Latest Content https://ift.tt/2Y4CGHe via

ఇది న్యూస్ రీల్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. అమెరికన్లకు అదిరిపోయే వార్త చెప్పిన పెద్దాయన..

వాషింగ్టన్/హైదరాబాద్ : అమెరికా వణికిపోతోంది.. అమెరికన్లు గజగజలాడిపోతున్నారు. ఇపుడున్న కరోనా ఉధృతికే భయబ్రాంతులకు గురవుతున్నారు. అలాంటిది ఇదేముంది.. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అని ఎవరైనా అంటే అది విని తట్టుగోలదా అమెరికా..? సరిగ్గా అగ్రదేశాన్ని ఇలాంటి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు ఓ ప్రముఖ వ్యక్తి. అమెరికన్ వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ రెడ్ ఫీల్డ్ అమెరికాకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KpwBgr viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్ డౌన్ వేళ దారుణం.. 13 ఏళ్ల బాలికపై ఆరుగురి గ్యాంగ్ రేప్..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలిక(13)పై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా.. మరో నలుగురు తమ సెల్‌ఫోన్స్‌లో దాన్ని చిత్రీకరించారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VXzzhE viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చిన్నారి ప్రాణాలు తీసిన మొబైల్ ఫోన్... పేరెంట్స్ జాగ్రత్త..! ఇదొక హెచ్చరిక

విశాఖపట్నం: కరోనావైరస్ నేపథ్యంలో దేశం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఇళ్లలోనే ఉండి బయటకు వెళ్లలేక స్మార్ట్ ఫోన్లపై పడుతున్నారు. కొన్నిసార్లు మొబైల్ ఫోన్‌ ఇవ్వకపోతే తల్లిదండ్రులనే ఎదిరిస్తున్న ఘటనలు కూడా చూశాం. తాజాగా ఓ 15 ఏళ్ల చిన్నారి మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KssO1R viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పాకిస్థాన్ బరితెగింపు: కరోనా రోగులను భారత్‌లోకి పంపిస్తోంది!

శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తరచూ ఉగ్రవాదులను పంపే పాకిస్థాన్.. ఇప్పుడు భారతదేశంలోకి కరోనా పేషంట్లను పంపుతోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూకాశ్మీర్ డీజీపీ వెల్లడించారు. ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ! from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ZpLrj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYBrt2 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్..మత మార్పిడి.. 40ఏళ్ల ముస్లిం వ్యక్తితో పెళ్లి.. పాక్‌లో దారుణం..

ఇస్లామాబాద్/హైదరాబాద్ : పాకిస్థాన్ లో హిందువులపై దాడులు కొనసాగుతుండడమే కాకుండా హిందూ మహిళలు, మైనర్ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వేలమంది 14 సంవత్సరాల లోపు మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు కొంత మంది మత చాందస వాదులు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aq6Ffa viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కువైట్‌లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కువైట్‌‌లోని నారా నందమూరి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కువైట్‌లో అన్నదానకార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కువైట్‌లో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు భోజనం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3byVKRw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1409 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు. లాక్‌డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vu7Hm7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ ... ఏ విషయంలో అంటే

ఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 893 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. విపరీతంగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు ఏపీ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చెయ్యాలని సూచించారు. ఇక ఇప్పటికే ఏపీలో కేసులు పెరిగిపోయాయని వైరస్ వేగం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGKbdj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమావాస్య.. కరోనా.. తాళిబొట్టు... తెలంగాణలో కొత్త పుకారు..

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణలో కొత్త కొత్త పుకార్లు కొట్టుకొస్తున్నాయి. ఎవరు పుట్టిస్తున్నారో.. ఎందుకు పుట్టిస్తున్నారో గానీ.. లాక్ డౌన్ పీరియడ్‌లో జనంలో ఒకరకమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈ పుకార్లను నమ్మి పాటించేవాళ్లు కొందరైతే.. పాంటించకపోతే ఏమవుతుందోనని లోలోపలే భయపడుతున్నవారు మరికొందరు. లాక్ డౌన్‌లో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్న వేళ.. ఇలాంటి from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S16MYl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైశాఖమాసంలో లక్ష్మీనారాయణ స్వామిని ఎలా ఆరాధించాలి..? ధర్మశాస్త్రం ఏం చెబుతోంది..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 వైశాఖ మాసం ఆధ్యాత్మిక సాధనకి అద్భుతమైన మాసాలలో ఒకటి. వైశాఖము, మాఘము, కర్తీకము ఈ మూడింటినీ ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు. ఏ విధంగా అయితే కార్తీక పురాణం, from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sh2hsP viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

lockdown:డెలివరీ బాయ్‌కు వివక్ష, సరుకులు తీసుకొని వ్యక్తిపై కేసు, అరెస్ట్...

అసలే కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ సందర్భంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఇంటినుంచి బయటకు వెళ్లడం గగనం. అయితే కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల డెలివరీకి ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ కొందరు మాత్రం మతం పేరుతో డెలివరీ తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. థానేలోని కషిమిరా ప్రాంతానికి చెందిన గజానన్ చతుర్వేది from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aw4oyX viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ సర్కారుకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్- కొరియా ర్యాపిడ్ కిట్లకు క్లీన్ చిట్....

దక్షిణా కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తొలగిపోయాయి. వీటి ఉపయోగంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో వీటిపై పరీక్షలు నిర్వహించిన ఐసీఎంఆర్.. వీటితో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీంతో ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు కొనసాగుతాయని జగన్ సర్కారు ప్రకటించింది. ర్యాపిడ్ కిట్లకు ఐసీఎంఆర్ క్లీన్ చిట్... from Oneindia.in - thatsTelugu https://ift.tt/3byxfEj viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్

తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ సమయంలో అనవసరంగా తిరగకుండా డ్రోన్స్ తో నిఘా పెట్టిన పోలీసులు తాజాగా మరోమారు నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు రావాలని అలా కాకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంకా అంతే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSbFnt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!

చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంలో కూడా అదే విధంగా ఉంటారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్నపుడు ఎంతో కొంత విరాళం ప్రకటించి మొహం చాటేసే హీరోలను చాలా మందిని చూసాం. కాని ఏదైనా సమస్యకు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zgI9A7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

వైశాఖ మాసం ప్రత్యేకత ప్రాశస్త్యం ఏమిటి..? ఈ మాసంలో ఎవరిని పూజించాలి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 24 ఏప్రిల్ 2020 శుక్రవారం నుండి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. 'మధు' from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VuHweT viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా కట్టడి కోసం తమవంతు పాత్రను పోషిస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3arh36k viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !

చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో వైద్య సిబ్బందిపై స్థానికులు మూకదాడికి పాల్పడ్డారు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వైద్యుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రజలు స్థానికులపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KrUdkn viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?

అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు దారితీస్తుండగా.. పురుషుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్‌లో మానసిక ప్రశాంతత,మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్‌,బాలీవుడ్ హీరోయిన్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bA39jQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అప్పుడు విన్యాసాలు .. ఇప్పుడు మోసాలా .. వైసీపీకి మహిళల ఉసురు తగులుతుంది : అనిత

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా కష్టకాలంలోనూ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనుంది . ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించనున్న నేపధ్యంలో సీఎం జగన్ మహిళలను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత . ఆర్ధిక కష్టాలలో ఉన్నప్పటికీ from Oneindia.in - thatsTelugu https://ift.tt/34XgmjW viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Experimental Coronavirus Drug Remdesivir Failed In Human Trial: Reports

The experimental coronavirus treatment remdesivir has failed in its first randomized clinical trial, inadvertently released results showed Thursday, dampening expectations for the closely watched... from NDTV News - Special https://ift.tt/3eLWmFx via

Follow live: The 2020 NFL draft is here

The Bengals are on the clock. QB Joe Burrow is expected to go first overall, but where will Tua Tagovailoa land? Track all the action as Round 1 unfolds live on ESPN, ABC and the ESPN App. from www.espn.com - TOP https://ift.tt/2S2AIDj via

Experimental Coronavirus Drug Remdesivir Failed In Human Trial: Reports

The experimental coronavirus treatment remdesivir has failed in its first randomized clinical trial, inadvertently released results showed Thursday, dampening expectations for the closely watched... from NDTV News - Special https://ift.tt/3eLWmFx

corona lockdown: పారిశుద్ధ్య కార్మికులకు వడ్డించి, వారితో భోజనం చేసిన కేటీఆర్

హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి నివారణలో వైద్య సిబ్బంది, పోలీసులతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇస్తున్నాయి. వారి సేవలను కొనియాడుతున్నాయి. తాజాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వారి సేవలను ప్రశంసించారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cAOUv9 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా: ప్రధాని మోదీ కీలక అడుగు.. లాక్‌డౌన్ మళ్లీ పొడగింపు?.. 27న సీఎంలతో కాన్ఫరెన్స్..

ప్రపంచ సినారియోకు అనుగుణంగా భారత్ లోనూ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి మన దగ్గర కేసుల సంఖ్య 20471గా నమోదైంది. అందులో 3959మందికి నయంకాగా, 652 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో 1486 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా పీక్ దశకు చేరలేదని, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aA5VEt viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఇప్పుడు జాగ్రత్తపడకపోతే ఆకలి చావులు తప్పవు: ఐక్యరాజ్యసమితి వార్నింగ్

ఐక్యరాజ్యసమితి: కరోనావైరస్ ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో ఆహార భద్రత లేకుండా ఉన్న వారి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తెలిపింది. ఈ సారి ఈ సంఖ్య రెట్టింపై 265 మిలియన్‌కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక కరోనా వైరస్‌తో కుదేలైన పర్యాటక రంగం తద్వారా రెవిన్యూ కోల్పోవడం, from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cPLIfp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

లాక్‌డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని దివ్యాంగులకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దివ్యాంగులు మందుల కోసం బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందులు రాకుండా వారితోపాటు వారి సహాయకులకు పోలీసులు పాస్ లు మంజూరు చేయాలని స్పష్టం from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btGCoN viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా విరుగుడుకు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..?

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ల్యాబోరేటరీల్లో నిరంతర ప్రయోగాల్లో మునిగిపోయారు. వైరస్ జన్యువును విశ్లేషించి.. దానికి విరుగుడు తయారుచేయడంలో వారంతా తలమునకలయ్యారు. అయితే ఎంత వేగంగా ప్రయోగాలు సాగించినా.. వ్యాక్సిన్ తయారీకి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో బ్రిటన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ఆసక్తికర విషయం from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvKTT8 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆ 52 కేసులపై జగన్ సర్కారు ఆందోళన.. ఈ లెక్క తేలకపోతే అంతే సంగతులు..

ఏపీలో కరోనా వైరస్ సోకడానికి ఇప్పటివరకూ గుర్తించిన ప్రధాన కారణాలు రెండు లేక మూడు. వీటిలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, విదేశాలకు వెళ్లి వచ్చిన వారు, వీరి నుంచి సోకిన వారు. ఇవేవీ కాకుండా తాజాగా బయటపడిన 52 కేసుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతోంది. వీరి లెక్క తేల్చకపోతే కరోనా నియంత్రణ పూర్తిగా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KoEF0P viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఆయనపై కేసులు పెట్టండి.. బొంగరంలా తిరుగుతున్న ఏ2ను కట్టడి చేయండి : వర్ల రామయ్య

ఏపీ సీఎం జగన్ పై అలాగే వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు . మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లుగా మొరగడం మానుకోకపోతే క్షమించేది లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. ఇక లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి బొంగరంలా తిరుగుతున్న ఏ2 ను కట్టడి చెయ్యాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు . from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VrJpsQ viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కన్నా, సాయిరెడ్డి రాజకీయ క్రీడలో బాబు ఎంపైర్.. కాణిపాకం వినాయకుడు థర్డ్ ఎంపైర్..

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం రంకెలేస్తోంది. అధికార వైసీపి పార్టీ నేతల విమర్శనాస్త్రాలు చంద్రబాబు నాయుడు టూ కన్నా లక్ష్మీనారాయణ వయా సుజనా చౌదరి మీదుగా అనేక మలుపులు తీసుకుంటూ సుధీర్గ ప్రయాణం చేస్తున్నాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లాలని వైసిపి నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపిలో from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Kplynp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

సాయిరెడ్డికి బీజేపీలో లీకులిస్తున్నదెవరు ? కన్నాపై దూకుడు వెనుక వాస్తవాలు..

ఏపీ బీజేపీలో వర్గపోరు అందరికీ తెలిసిందే అయినా తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణల వెనుక కారణాలేంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇన్నాళ్లూ కన్నా ఆరోపణలపై ఎప్పుడూ ఇంత తీవ్రంగా స్పందించని సాయిరెడ్డి ఇప్పుడు ఏకంగా సై అంటే సై అనడం వెనుక బీజేపీలో కన్నా వ్యతిరేకుల హస్తం ఉందా అన్న అనుమానాలకు తావిస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yEtUVp viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కిమ్ దేశంలో డెడ్ సైలెన్స్.. ఇండియా పొరుగున కలాపాలు.. అంతుచిక్కని జాంగ్ జాడ..

కరోనా వైరస్ కు ధీటుగా ఆయన గురించిన వార్తలు ప్రపంచం నలుమూలలకు వ్యాపించాయి.. ఇది జరిగి గంటలు గడుస్తున్నాయి.. పొరుగు దేశాధినేతలు సైతం ప్రకటనలు చేశారు.. శత్రుదేశాల్లోనైతే ఆయనను చంపి, సమాధి చేసే కార్యక్రమం కూడా పూర్తయింది.. ఇంత జరుగుతున్నా ఉత్తర కొరియా నియంతనేత కిమ్ జాంగ్ ఉన్ జాడ ఇప్పటికీ అంతుచిక్కలేదు.. ఆ దేశ అధికారిక from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bvHqcB viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

నిరూపిస్తే కర్నూలు సెంటర్‌లో ఉరేసుకుంటా.. అఖిలప్రియకు వైసీపీ ఎమ్మెల్యే సంచలన సవాల్..

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై రాజకీయ వివాదం రేగుతోంది. పట్టణంలో కేసులు పెరుగుతూ పోతుంటే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాము తప్పు చేసి ఉంటే from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VKga3s viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

చైనాలో ‘వుహాన్ డైరీ’ ప్రకంపనలు: నిజాలు వెల్లడించిన రచయితకు చంపేస్తామంటూ బెదిరింపులు

బీజింగ్: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, కరోనావైరస్ పుట్టుక నుంచి ఇప్పటి వరకు చైనా వైరస్‌కు సంబంధించిన ఎలాంటి విషయాలు వెల్లడించకపోవడంతో ఆ దేశంపై అమెరికాతోపాటు పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలో మీడియాపైనా ఆంక్షలు ఉండటంతో కరోనా from Oneindia.in - thatsTelugu https://ift.tt/34UMDbz viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

lockdown:రేషన్ కోసం పేదల క్యూ, రోడ్డు బ్లాక్ చేశారన్న పోలీసులు.. డిష్యూం, డిష్యూం..(వీడియో)

కరోనా వైరస్ పుణ్యమా అని పేదలకు చేసేందుకు పనిలేదు. దీంతో ప్రభుత్వం అందజేసే రేషన్‌తో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి. కానీ కొన్నిచోట్ల రేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశ్చిమబెంగాల్ 24 పరగణాస్ జిల్లాలో అధికారుల తీరుతో.. ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. దీంతో స్థానికులు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఉత్తర 24 పరగణ జిల్లా బదురియాలో అధికారులు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqBNqx viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ నిర్లక్షం ఖరీదు .. ప్రజల ప్రాణాలు : దేవినేని ఉమా ఫైర్

ఏపీలో కరోనా కేసులు పెరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చిందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు . కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దేవినేని ఉమా పేర్కొన్నారు. జగన్ నిర్లిప్తత ప్రజలను from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KlOBrU viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !

బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చెయ్యడంతో వాహన సంచారం లేక ప్రజలు దాదాపుగా వారి ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే కరోనా వైరస్ కాదు ఇలాంటి వైరస్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XWoi3q viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జపాన్‌కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలు

జపాన్‌ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్నాయా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. 2011లో సునామీ జపాన్ దేశాన్ని తుడిచివేసింది. ఎంతో ఆర్థికంగా ప్రపంచ అగ్రదేశాలతో పోటీపడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ సునామీ ఆ దేశాన్ని దేశం కన్న from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cEIDyC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Fake News : జూమ్‌ యాప్‌కి కేంద్రం ప్రత్యామ్నాయం తీసుకొచ్చిందా..?

లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో జూమ్ యాప్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. పలు కంపెనీలు,విద్యా సంస్థలు వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్‌లైన్ క్లాసుల బోధన కోసం జూమ్ యాప్‌ను వినియోగిస్తున్నాయి. ప్రెస్ మీట్స్ సైతం జూమ్ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారంటే దాని ఆదరణ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడటం అంత సేఫ్ కాదని కేంద్ర from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0CCV3 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్‌లైన్‌.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్‌లైన్‌ లోనే !!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య పూజలు కొనసాగిస్తున్నాయి ఇక కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో దాదాపు నెలరోజులుగా భక్తులు ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకే భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KrUhkh viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

2 Arrested For Allegedly Mocking Police In TikTok Video In Mumbai

Two young men were arrested and a boy detained for allegedly making a TikTok video mocking the police in Mumbai's Antop Hill area on Wednesday, an official said. from NDTV News - Special https://ift.tt/3ayUKeR via

Knicks' Dolan donating plasma after virus recovery

Knicks owner James Dolan has recovered from the coronavirus and is volunteering to donate blood plasma for various medical trials, a team spokesperson confirmed to ESPN. from www.espn.com - TOP https://ift.tt/3cIFCxh via

CP3: Players need at least 3-4 weeks' prep time

Chris Paul said that he believes players will need a runway of "at least" three or four weeks to prepare to play. from www.espn.com - TOP https://ift.tt/3cLiUoh via

2 Arrested For Allegedly Mocking Police In TikTok Video In Mumbai

Two young men were arrested and a boy detained for allegedly making a TikTok video mocking the police in Mumbai's Antop Hill area on Wednesday, an official said. from NDTV News - Special https://ift.tt/3ayUKeR

8 Things To Watch On Disney+ Since You Can't Visit Walt Disney World Or Disneyland

We can't visit our happy place, but there are ways to go there thanks to Disney+. from CinemaBlend Latest Content https://ift.tt/2S308Rk via

అనివార్యంగా ఆన్ లైన్- తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు- భవిష్యత్తు వాటిదే...

గతంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే దుస్తులో, ఎలక్ట్రానిక్ వస్తువులో అనే భావన ఎక్కువగా ఉండేది. మహా అయితే ఫుడ్ డెలివరీ సంస్ధలకు ఆన్ లైన్ లో మంచి గిరాకీ ఉండేది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్ డౌన్ పరిస్ధితులు ఆన్ లైన్ డెలివరీలను తప్పనిసరిగా మార్చేశాయి. ఇఫ్పుడు దేశంలోని చాలా from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VrgVzu viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా కేసులు పెరుగుతున్న చోట్ల ఫోకస్ పెట్టమన్న సీఎం కేసీఆర్ .. రంగంలోకి ఉన్నతాధికారులు

తెలంగాణా రాష్ట్రం కరోనాపై సమరం చేస్తుంది. అయినా ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇక ఇప్పటివరకు 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఆశించిన మేరకు రావటం లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో పని తీరు ఎలా ఉంది అనే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eGSzte viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఊఫ్.. బిగ్ రిలీఫ్..! ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తక్కువగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య..!!

రోమ్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం వల్ల అగ్రదేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు ముఖ్యంగా ఇటలీలో కూడా కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. మొదట ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే ఇటలీ లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ezvJUl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!

ప్రపంచమంతా కరోనావైరస్‌పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ్రవాద బాధితులం అంటూ దొంగేడుపులు ఏడ్చే పాకిస్థాన్.. మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XP3wTw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

భవిష్యత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం... డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలు

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి పంజా విసరటం ఇది ఆరంభం మాత్రమే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం స్వల్పంగానే ఉందని , కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందని చెప్పారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ywbt5u viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది సాధించారు ... ట్రాన్స్ జెండర్ లకు కేంద్రం గుడ్ న్యూస్

సమాజంలో హిజ్రాలుగా పిలవబడే ట్రాన్స్ జెండర్ లను చిన్నచూపు చూస్తున్నారని, స్త్రీ , పురుషులతో సమానంగా చూడటం లేదని చాలా సందర్భాల్లో హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి హిజ్రాల పట్ల లింగ వివక్ష లేదని , సామర్ధ్యం ఉంటే వాళ్ళు ఏ వృత్తిలో అయినా రాణిస్తారని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇక లాంటి ట్రాన్స్ from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eDbDbH viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

ర్యాపిడ్ టెస్ట్ కిట్లను 2 రోజులు వాడొద్దు..కేవలం 5.4శాతం కచ్చితత్వం..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెండు రోజుల పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కిట్లలో లోపాలు ఉన్నాయని పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిపుణులను ఫీల్డ్‌కి పంపిస్తున్నామని.. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరును వారు from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eJfNPw viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

షాకింగ్: కిమ్ జాంగ్‌పై కుట్రలు బద్దలు..ఫేక్ వార్తలపై మీడియా క్షమాపణ..‘ప్రాణం నిలబెట్టిన’ శత్రుదేశం..

తాను చనిపోయిన తర్వాత కూడా జనం వెన్నుల్లో వణుకు పుట్టించేవాడే నియంత. అలాంటి నియంతలకు తాతలాంటోడు నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్. అంతటి కిరాక్ మనిషి కాస్తా ఇటీవల గుండె సర్జరీ చేయించుకోవడంతో డీలా పడిపోయాడని.. చావుకు దగ్గరగా 'గ్రేవ్ డేంజర్'లోకి వెళ్లిపోయాడని.. ఆయన పదవీబాధ్యతల్ని సోదరి కిమ్ యో జాంగ్ చేపడతారంటూ గడిచిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VLVfNl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

FSSAIలో ఉద్యోగాలు: 83 వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అడ్వైజర్, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్‌తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KjwxyC viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

పిండినీళ్లలో మత్తు కలిపి కల్లు తయారీ..! సుర ప్రియులారా.. జర భద్రం..!!

హైదరాబాద్ : లాక్ డౌన్ సందర్బంగా దేశం మొత్తం షడ్ డౌన్ అయ్యింది. ఎంతో మందికి ఇష్టమైన మద్యపానం మీద కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మద్యం అందుబాటులో లేక చాలా మంది మందుబాబులు స్వీయ నియంత్రణ కోల్పోయిన మానసిక రోగులుగా మారిన ఉందాతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మద్యపానం దొరకకపోడంతో మద్యపాన ప్రియులు కల్లును సేవిస్తున్నట్టు తెలుస్తోంది. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bt4Wae viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

కరోనా చికిత్స ఇలా.. ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాల విడుదల..

ఏపీలో కరోనా వైరస్ చికిత్సలను మరింత నాణ్యంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలన విడుదల చేసింది. వీటి ప్రకారం ఎవరిని ఏయే ఆస్పత్రులకు పంపాలి, వారికి ఎలాంటి చికిత్స అందించాలి వంటి వివరాలు ఉన్నాయి. వీటిని ఆస్పత్రులన్నీ తప్పకుండా పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో కరోనా చికిత్సలు- మార్గదర్శకాలు.. కరోనా బాధితులకు ఏ చికిత్స from Oneindia.in - thatsTelugu https://ift.tt/34SRY33 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Lockdown Cheating: యువతికి వీధి కుక్క మీద ప్రేమ, హెల్ప్ లైన్ కు ఫోన్, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ అమలు కావడంతో ఇంటిలో ఉన్న ఓ యువతికి ఓ సమస్య వెతుక్కుంటూ వచ్చింది. అనారోగ్యంతో వీధిలో ఓ ఉన్న ఓ కుక్కకు సహాయం చెయ్యడానికి వెళ్లిన ఆ యువతి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయ్యింది. కుక్క అనారోగ్యంగా ఉందని ఓ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసిన from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bsncjV viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

coronavirus:కుమారుడి నుంచి తండ్రికి, అతని నుంచి 8 మందికి, ఆర్ఎంపీ డాక్టర్‌కు కూడా..

కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నీడలా వెంటాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ తండ్రి, కొడుకు ఎవరినీ కలిశారు, వారి పరిస్థితి ఏంటీ అని ఆరాతీస్తున్నారు. from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eCrxD7 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

అమెరికాలో ఆగం కథ.. లాక్ డౌన్ ఎత్తివేతపై రగడ.. అసలేం జరుగుతోంది..

అమెరికాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి నిర్ణయాలను స్వాగతించే గవర్నర్లు కొందరైతే.. ధిక్కరించేవాళ్లు మరికొందరు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకే తీరుగా అమలుకాని పరిస్థితి. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు 'ఓపెనింగ్ అప్ అమెరికా అగైన్'ను స్వాగతిస్తుండగా.. మరికొందరు గవర్నర్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు ప్రజల్లోనూ దీనిపై from Oneindia.in - thatsTelugu https://ift.tt/3at8ecd viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

జగన్ అలా- వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా - ఫిర్యాదులు మాత్రం కామన్...

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేసుల సంఖ్య 700 దాటిపోయింది. కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తెప్పించి భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నా పలుచోట్ల పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేవీ పట్టనట్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. వీరి from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bt8wB4 viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ తర్వాత కొత్త మందు బంతిపూలా? రోజాపై అనిత వ్యంగ్యం

నగరి ఎమ్మెల్యే రోజా తాజాగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్నఆరోపణలు ఎదుర్కొంటున్నారు . ఇక చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి వెళ్ళిన రోజాపై వైసీపీ శ్రేణులు బంతి పూలు చల్లి మరీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెతో పాటు from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RWE3nl viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Need To Wait For Sometime: Top Court On Evacuating Indians Stranded In US

The Supreme Court today said there was a need to wait for sometime before any direction is given to the Centre for bringing back Indian citizens stranded in USA in the wake of coronavirus pandemic as... from NDTV News - Special https://ift.tt/3eETFWs via