59 యాప్లపై నిషేధం: చైనాలో ఇదే ట్రెండింగ్ టాపిక్, భారత ఉత్పత్తులపై సెటైర్లు
న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దులో దొంగదారిన భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్లను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు భారత్ ప్రకటించింది. చైనా తోక జాడిస్తే అంతే.: ఆ 3 దేశాల నుంచి భారత్కు ఆయుధాలు, 27న రఫేల్ యుద్ధ విమానాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNjm15
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNjm15
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment