భారత్ - చైనా: లద్ధాఖ్ పుట్టుకలోనే సంఘర్షణ ఉందా... అక్కడి పరిస్థితులు సియాచిన్ కన్నా దారుణమా?
భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్యకు కేంద్రంగా మారిన లద్ధాఖ్ పేరు చెప్పగానే అక్కడ ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కూడా గుర్తుకొస్తాయి. ఇటీవలే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రభుత్వం లద్ధాఖ్ను గుర్తించింది. సరస్సులు, మంచు కప్పిన పర్వతాలు, ఇరుకైన దారుల(కనుమలు)తో ఒక ప్రత్యేకమైన భౌగోళిక వ్యవస్థను కల్గిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31hLUBs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31hLUBs
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment