జగన్ మరో స్కామ్.. అమరావతికి లింకు... ఎందుకు దాచారు... టీడీపీ సంచలన ఆరోపణలు...
108 అంబులెన్సుల నిర్వహణలో రూ.307కోట్ల కుంభకోణం జరిగిందని ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం... తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ... అందులో భారీ అవకతవకలు జరిగాయని డాక్యుమెంట్స్తో మీడియా ముందుకొచ్చారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dFEoCQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dFEoCQ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment