తిరుమలలో శ్రీవారి దర్శనాలు... టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన...

కరోనా ప్రభావం తగ్గేవరకూ తిరుమలలో దర్శనాల సంఖ్య పెంచే యోచన లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవ టికెట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. టికెట్లు తీసుకున్న భక్తుల గోత్రనామాలతో తిరుమలలో కల్యాణోత్సవం జరుపుతామన్నారు. అలాగే పోస్టు ద్వారా కల్యాణోత్సవ అక్షతలు,వస్త్రాలు పంపుతామన్నారు. తిరుమలలో కరోనా బారినపడిన అర్చకులు,సిబ్బంది కోలుకున్నారని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k5qaQi
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments