ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు సర్కార్ ఫైనల్ వార్నింగ్- కరోనా వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలే...
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ రోగులను పరీక్షించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తే తమ ఆస్పత్రిలో ఇతరులకు కూడా వైరస్ సోకుతుందన్న భయంతో వీరు రోగులను వెనక్కి పంపుతున్నారు. మానవత్వం లేకుండా ఆస్పత్రులు ఇలా ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఏపీలో కొత్తగా 7948
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqaLtf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EqaLtf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment