కరోనా వంకతో నచ్చని సిలబస్ కోత - సీబీఎస్ఈ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు
కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. త్వరలో విద్యాసంస్ధలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈతో పాటు పలు బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. సిలబస్ లో తప్పనిసరి కాని పాఠ్యాంశాలను గుర్తించి తొలగిస్తున్నాయి. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ లో లౌకిక వాదం, నోట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39AxO0f
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39AxO0f
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment