94 ఏళ్ల తల్లి, 70 ఏళ్ల కూతురు కరోనాను జయించారు - ఐదు రోజుల్లోనే భేషుగ్గా ఇంటికి - వైరల్ వీడియో
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కొవిడ్ మరణాల రేటు చాలా తక్కువని తెలిసిందే. మహమ్మారి బారినపడి ఇప్పటిదాకా చనిపోయినవాళ్లలో 70 శాతానికిపైగా 60ఏళ్లు పైబడినవాళ్లే ఉన్నారు. అలాంటిది, ఈ తల్లీకూతుళ్లు కరోనాను ఐదు రోజుల్లోనే కరోనాను జయించిన తీరు అందరిలో ధైర్యం నింపుతున్నది. గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyOp7w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hyOp7w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment