అమరావతి రైతుల అరెస్టు గర్హనీయం, ఒప్పందం ఉల్లంఘించొద్దు: పవన్ కళ్యాణ్

అమరావతి: కౌలు అడిగిన రాజధాని రైతులను అరెస్ట్ చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. ఒప్పందం ప్రకారం - భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hw653W
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star