శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..
వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ, ఇక్కడ వాస్తవంగా జరిగింది. ఈ దారుణ ఘటనలో ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tHase
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tHase
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment