రైతులు, వ్యవసాయం బలోపేతం కోసమే: 100వ కిసాన్ రైలును ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: దేశంలో 100వ కిసాన్ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమబెంగాల్లోని షాలిమార్ వరకు ప్రయాణించే ఈ రైలుకు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపీ ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర పాల్గొన్నారు. ఈ సందర్భంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DLVlf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38DLVlf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment