రైతులను డిసెంబర్ 30న మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం .. ఈ సారైనా చర్చలు ఫలిస్తాయా ? సర్వత్రా ఉత్కంఠ

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులను రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నెల రోజులకు పైగా రైతుల పోరాటం ఆగకుండా సాగుతోంది. తమ డిమాండ్ల విషయంలో రైతులు ఏ మాత్రం తగ్గకుండా పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hnkUpY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments