ఏపీకి కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు లేదు- మరోసారి సర్కారు క్లారిటీ
బ్రిటన్ నుంచి భారత్కు విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త రకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మూడు ల్యాబ్ల్లో ఏడు శాంపిల్స్ పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఏపీలోనూ ఆందోళన నెలకొంది. ఏపీకి కూడా బ్రిటన్ నుంచి దాదాపు 1200 మంది ప్రయాణికులు రావడంతో వారి నుంచి ఎవరికైనా వైరస్ సోకిందేమో అన్న అనుమానాలు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hoTekG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hoTekG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment