హైదరాబాద్ చేరుకున్న సీఎంలు, జాతీయ నేతలు: కేసీఆర్ బీఆర్ఎస్ సభకు అంతా సిద్ధం
ఖమ్మం: జాతీయ రాజకీయాలకు తొలి అడుగుగా ఖమ్మంలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నిర్వహించబోయే బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా రూపొంతతరం చెందిన తర్వాత నిర్వహించబోయే తొలిసభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు సభ ఇంఛార్జీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/LvQemN1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/LvQemN1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment