ఆ రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందన మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలకు మాస్క్లు తప్పనిసరి చేశారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/N7x1XLb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/N7x1XLb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment