తెలంగాణ పర్యటనకు అమిత్ షా మళ్లీ డుమ్మా..?!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంటోంది. ఈ ఏడాది తెలంగాణ సహా మరో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది కూడా. ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల- 27వ తేదీన నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ను షెడ్యూల్ చేసింది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/S0oNJUM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/S0oNJUM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment