వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు భయపడే చంద్రబాబు వద్దకు కేసీఆర్ వచ్చారా?

విజయవాడ/తిరుమల: ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వాడిన భాష సరైనది కాదని ఏపీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, కొల్లు రవీంద్రలు ఆదివారం అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అప్రజాస్వామికమన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ అటాక్ 20 లక్షల ఓట్లును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EYvbsB
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments