ఐపీఎస్ల బదిలీ.. టీడీపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!
ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీల బదిలీలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా గురువారం సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది.
from Samayam Telugu https://ift.tt/2TI8CLw
from Samayam Telugu https://ift.tt/2TI8CLw
Comments
Post a Comment