ఏపీ ఎస్‌ఈసీలో మరో ట్విస్ట్: కార్యదర్శిగా వాణీమోహన్ నియామకం.. అర్ధరాత్రి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ వ్యవహారం ఊహించని మలుపుతో సాగుతోంది. హైకోర్టు తీర్పుతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టగా.. ఆయన నియామకం ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్టు మరో ట్విస్ ఇచ్చారు కార్యదర్శి.

from Samayam Telugu https://ift.tt/2Mh0xfD

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star