రోజుకు 80 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తేనే... ఏడాది చివరి నాటికి లక్ష్యం చేరతాం: క్రైసిల్

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా వేధిస్తున్న కరోనా వ్యాక్సిన్ కొరత దేశంలో తీరిపోయినట్లు కనిపిస్తోంది. దేశంలో 18 ఏళ్లు నిండినవారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగానే అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత వేగం పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qBpJRv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments