చిత్తూరులో కరోనా కలకలం: 17 మంది టీచర్లు, 10 మంది విద్యార్థులకు పాజిటివ్

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైననాటి నుంచి పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనావైరస్ మహమ్మారిన పడటం కలకలం రేపుతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఇప్పటి వరకు 17 మంది ఉపాధ్యాయులకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరితోపాటు 10 మంది విద్యార్థులు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు ఆగస్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B39bFM
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments