రూ.10 లక్షలు.. సర్కార్ కొలువు కూడా.. వ్యాపారి కుటుంబంతో యోగి భేటీ

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో గల హోటల్‌లో హత్యకు గురయిన వ్యాపారి ఘటనపై యూపీ సర్కార్ స్పందించింది. ఇంటా, బయట విమర్శలు రావడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. చనిపోయిన కాన్పూర్‌కి చెందిన వ్యాపారి మనీశ్ గుప్తా కుటుంబాన్ని గురువారం కలిశారు. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే రూ.10 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3inQ3LL
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments