గత ఐదేళ్లలో 6 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు: కేంద్రం

న్యూఢిల్లీ: గత ఐదేళ్ల కాలంలో (2017 నుంచి 2021 సెప్టెంబర్ 30) ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2017 ఏడాదిలో 1,33,049

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lmWvnR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments