పార్టీ నిర్మాణానికి అవిశ్రాంత కృషి.. పేదల సంక్షేమమే ఎజెండా: ఇందిరా శోభన్
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని కోరింది. దీంతో జాతీయ కన్వీనర్ గౌరవ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ సోమనాథ్ భారతికు ఇందిరా శోభన్ కృతజ్ఞతలు తెలియజేశారు. తన మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HCWwg1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3HCWwg1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment