తెలంగాణలో మండిపోతున్న ఎండలు: ఆ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అప్పుడే రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. పలు చోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయి. కాగా, వేడి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ).

from Oneindia.in - thatsTelugu https://ift.tt/cwohly1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star