ప్లీనరీలో తలుక్కుమన్న మున్నూరు రవి.. ఎలా వచ్చాడంటే.. కలకలం
టీఆర్ఎస్ ప్లీనరీలో.. విమర్శలు, కౌంటర్ అటాకే కాదు.. ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ప్లీనరీలో తలుక్కు మన్నాడు. పార్టీ వేడుకకు హాజరై.. పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/0FItgZv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/0FItgZv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment