కేఆర్ఎంబీలో జల జగడం...66:34 అంటోన్న ఏపీ.. 50:50కి కావాలంటోన్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమసిపోవడం లేదు. నీటి వాడకంపై ఎప్పుడూ పేచీ ఉండనే ఉంటుంది. తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీపై స్పష్టత కోసం ఉద్దేశించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. సమావేశంలో 16 అంశాలపై విస్తృత చర్చ జరిగిందని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/5wC8OM9
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments