కొన్ని ప్రాంతాలపై వివక్ష..కేసీఆర్పై రేవంత్ రెడ్డి విసుర్లు
సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరేవని చెప్పారు. బీజేపీ ఫిరాయింపు రాజకీయాలను మునుగోడు ఉప ఎన్నికతో తిప్పి కొడతామన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/zmt0OqS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/zmt0OqS
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment