ఏపీ దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామక పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి: దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్ష కోసం అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. 60 ఈవో పోస్టుల భర్తీ కోసం జులై 24న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష రాసిన 52,915 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/9sAHWt2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments