ఢిల్లీ ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం, మంటలార్పుతున్న సిబ్బంది

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భాగీరథ్ పాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్ వద్ద ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. దాదాపు 15 నుంచి 17 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఏమీ తెలియరాలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/oqI7z3k
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments