ఆత్మహత్యలు చేసుకున్నోళ్లు పాస్ కాలేదు.. అంతమందిలో 1,137 మందే పాస్.. ఇంటర్ రీవెరిఫికేషన్ కథ
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం ఇంకా కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడించాలని కోర్టు గడువు విధించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. విద్యార్థులు ఎదురుచూసి ఇక ఫలితాలు రావేమో అనుకుంటున్న తరుణంలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇంటర్ బోర్డు అసంపూర్ణంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MdjZwJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MdjZwJ
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment