ఆ రెండు స్థానాలపై కిరికిరి.. న్యాయపోరాటానికి వైసీపీ రెడీ
అమరావతి : వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండు చోట్ల కూడా పూర్తిగా ఓట్లను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు తొందరపడి ఫలితాలు వెల్లడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ నిబంధనలు తుంగలో తొక్కి టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JILkoq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JILkoq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment