సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !
బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం సేకరించారని తెలిసింది. సీబీఐ విచారణలో ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ సంచలన వివరాలు చెప్పారని సమాచారం. అలోక్ కుమార్ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ మరి కొంత మంది రాజకీయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRbSdc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nRbSdc
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment