కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపు
గోదావరి పడవ ప్రమాదంలో చిక్కుకున్న వారిని 26 మంది టూరిస్టులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణాలకు తెగించి టూరిస్టుల ప్రాణాలను కాపాడిన వారికి నగదు ప్రోత్సహక బహుమతిని ప్రకటించారు. సాహాసంతో ప్రమాద బాధితులను కాపాడిన ఒక్కొక్కరికి రూ. 25వేలను ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించినట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtnNxv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mtnNxv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment