గవర్నర్ హరి చందన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం .. వైసీపీ అప్రజాస్వామిక విధానాలపై ఫిర్యాదు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో బిజెపి ప్రతినిధుల బృందం ఏపీ లోని పరిస్థితులను గురించి గవర్నర్ హరి చందన్ ను కలిశారు. ఏపీ లోని తాజా పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ఏపీ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన పై , ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mBTm8m
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mBTm8m
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment