తెలంగాణను దివాళా తీయించారు.. హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు : భట్టి
వరంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క. బంగారు తెలంగాణ అంటూ కల్లిబొల్లి మాటలు చెబుతూ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ భట్టి మండి పడ్డారు. రాయపర్తి మండలం కిష్టాపురం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nDD9Qt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nDD9Qt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment