‘కాంగ్రెస్ హద్దు మీరొద్దు.. 30 ఏళ్ల బంధానికి తూట్లు’
లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తి ఆందోళనకు దిగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించకుండా కాంగ్రెస్ హద్దు మీరి ప్రవర్తించింది. మార్షల్తో వారు అనుసరించిన విధానం సరికాదు. సిబ్బందిపై ఇద్దరు ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KRdbSa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KRdbSa
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment