51వ రోజు ఆర్టీసీ సమ్మె .. ఎంజీబీఎస్ లో ఆర్టీసీ మహిళా కార్మికుల నిరసన దీక్ష

ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల సమ్మె 51వ రోజుకు చేరింది . ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో తన స్పష్టమైన వైఖరిని తెలియజేయడం లేదు. కార్మికుల సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరతామని ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో,తిరిగి ఆర్టీసీ కార్మికుల మరోమారు ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. ఇక ఈరోజు 51వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oe7f7U
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments