జగన్ తప్పుతో ఓ జనరేషన్ నష్టపోయింది..! ఇసుక వ్యవహారాలపై జనసేన నిఘా ఉంటుందన్న పవన్ కళ్యాణ్..!!

హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై జనసేన మరోసారి మండిపడింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా నెలకొన్న సంక్షోభిత పరిస్థితులు, ఇసుక వారోత్సవాల గురించి సీఎం ప్రకటన చేసినా ఇప్పటికీ ఇసుక అందుబాటులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37DGIs6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments