పాక్ చెరలో ఉన్న హైదరాబాదీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సమాచారంపై ఏపీ, తెలంగాణల్లో ఆరా: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో బందీగా ఉన్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ను విడుదల చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మురం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qxe2kd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qxe2kd
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment