మహా పీఠంపై ఉద్ధవ్: రేపు అధికారిక ప్రకటన: గవర్నర్ ను కలవనున్న మూడు పార్టీల నేతలు
ముంబై: నెల రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠతకు శనివారం తెరపడబోతోంది. మహారాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సమాయాత్తమౌతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పేరు ఖరారైంది. అయిదేళ్ల పాటూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33e1fQG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33e1fQG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment