వేధింపులు: పీఎస్ ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఏఎస్ఐ
హైదరాబాద్: నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. సమీపంలోని నీటి ట్యాంకుపైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు, అతని సహచరులు వెంటనే అతడ్నికి కిందికి దించారు. సమీపంలోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల బాలాపూర్ నుంచి మంచాల పోలీస్ స్టేషన్కు నరసింహను బదిలీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OBBaWE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OBBaWE
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment