రాజకీయ ఆటలొద్దు.. ఇలాంటి చవకబారు పనులా? మోడీ సర్కార్పై ప్రియాంక గాంధీ ఫైర్
గాంధీ కుటుంబంతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ రక్షణను తొలగించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపేసింది. ఈ అంశంపై కొద్ది రోజులుగా రగడ జరుగుతున్నా.. గాంధీ కుటుంబం పెదవి విప్పలేదు. తాజాగా ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాజాగా ఈ అంశంపై మాట్లాడుతూ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QO1u2e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QO1u2e
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment